Category ముఖ్యాంశాలు

constitution: రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలో బీజేపీ

– క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాల్సిందే – గాంధీ భవనలో ‘క్వింట్‌ ఇండియా’లో పీసీసీ చీఫ్‌ మహేష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాజ్యాంగాన్ని(constitution)  మార్చాలని బీజేపీ ప్రభుత్వం(BJP Govt.)  కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ (PCC Chief MaheshKumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చర్యలన్నీ ఈ కోవలో…

‘సృష్టి’ కేసులో ఇద్దరు విశాఖ కెేజీహెచ్‌ డాక్టర్లు

– తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: సృష్టి ఫెర్టిలిటీ కేసులో విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ (కేజీహెచ్‌)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్‌ వాసుపల్లి రవికుమార్‌, ప్రసూతి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి…

మహిళా సాధికారత కోసం వినూత్న పథకాలు

CM Revanth wishes Christmas whises

– మహిళలకు సీఎం రాఖీ పండుగ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను శనివారంనాడు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోపాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు,…

వరద నిర్వహణకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం

– భారీ వర్షాలు పడినా నగరం తట్టుకునేలా ప్రత్యేక ప్రణాళికలు – నీటి ప్రవాహనికి వీలుగా డ్రైనేజీలు, ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా చర్యలు – చెరువులు, కుంటలు, నాలాలు, ఎస్టీపీల ద్వారా మూసీకి అనుసంధానం – తాగునీటితోపాటు డ్రైనేజీ, ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం – నగరంలో వరద సమస్యపౖౖె సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు…

ఎస్‌ఎల్‌బిసి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం – నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ పనులు – నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్‌.ఎల్‌.బి.సి ప్రాజెక్ట్‌ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు పూనుకున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొ…

రిజర్వేషన్ల సాధనలో భాగస్వాములు కావాలి

– బీసీలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కుల గణన తరువాత విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవడానికి తెలంగాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌…

బిజెపికి తొత్తుగా ఎన్నికల సంఘం

– వోట్ల దొంగతనానికి ఈసి సహకారం – తన ఆరోపణలపై ఇసి ఎందుకు మౌనం – వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి – బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు,ఆగస్ట్‌ 8: ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

Trump: మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్‌

– భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్‌ మంకుపట్టు వాషింగ్టన్‌, ఆగస్టు 8: భారీ సుంకాల విధింపుతో భారత్‌పై కాలుదువ్వుతున్న ట్రంప్‌ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో భారత్‌- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు…

Global manufactuiring Hub” గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కృషి – రాష్ట్రంలో తోషిబా రూ.347 కోట్ల పెట్టుబడి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా(global manufacturing hub) మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…