Category ముఖ్యాంశాలు

ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్ గా మార్చాలి

DTF

డీటీఎఫ్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 29 :  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు (Semi Residential Government Schools) గా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి (T. Lingareddy) డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్)…

ఇందూరు రైతుల పోరాటానికి గుర్తింపు  

నిజామాబాద్ లో   కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా    నిజామాబాద్ లో  ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ  పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం  పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని…

మహా టీవీపై దాడి హేయనీయం

సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మహా టీవీ చానెల్‌ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌చరించారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అడుగులు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికి రూ.10వేల కోట్లను 2024-25 బడ్జెట్‌లో తమ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రపంచ…

మూడు లేయ‌ర్లుగా తెలంగాణ అభివృద్ధి

– న‌గ‌ర‌ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు కృషి చేసిన పి.జె.ఆర్‌ – చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌నే హైడ్రా కూల్చివేసింది – పి.జె.ఆర్. ఫ్లైఓవర్‌ ప్రారంభ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 28: హైద‌రాబాద్ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చేందుకు పి.జ‌నార్థ‌న్ రెడ్డి ఎంత‌గానో కృషిచేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌చ్చిబౌలిలో పి.జె.ఆర్.…

 ప్రశ్నించే గొంతుకలు మూగబోతే ప్రజాస్వామ్యానికి విఘాతం

కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి ఎమ్మెల్సీ మధుసూదనాచారి అణచివేతతో ఉద్యమం ఆగదు : పౌరహక్కుల సంఘం అమరుల త్యాగం వృథా కాదు :  నిర్బంధ వేదిక నాయకుడు  రవిచందర్ అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదు: పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు…

పామాయిల్‌ సాగుకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్‌ మండలాల్లోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు 32 వేల ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటారు. మంచాల మండలం బోడకొండలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి, తలకొండపల్లి మండలం చీపునూతలలో కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.…

హామీలు అమలయ్యేదాకా రేవంత్‌ను వదలం

తెలంగాణ భవన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులతో హరీష్‌రావు భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, తమ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు.…

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

KTR

కేటీఆర్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది,…