Category ముఖ్యాంశాలు

ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ మంత‌నాలు

– కాళేశ్వరం నివేదిక‌పై హ‌రీష్‌, కె.టి.ఆర్‌ల‌తో చ‌ర్చ‌ – బీజేపీలో విలీనంపై జోరుగా వార్త‌లు – ఖండించిన బీఆర్ ఎస్‌ గజ్వెల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్11: ‌కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తన…

merged employees: ఎస్‌బీఐలో విలీన ఉద్యోగులపై వివక్ష

– ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)లో విలీనమైన ఇతర బ్యాంకు ఉద్యోగులకు ప్రజయోజనాల కల్పనలో వ్యత్యాసం ఉందంటూ దాఖల్కెన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఎస్బీఐ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను ఆ బ్యాంకులో విలీనమైన ఇతర బ్యాంకుల ఉద్యోగులకు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని…

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను ఆపండి

– ఏపీ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి – వంగవీడులో జవహర్‌ ఎత్తిపోతలకు శంకుస్థాపన – పాల్గొన్న మంత్రులు ఉత్తంకుమార్‌, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటి మధిర, ప్రజాతంత్ర, ఆగస్టు 10: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబును కోరుతున్నానని…

అమీర్‌పేటలో సీఎం ఆకస్మిక పర్యటన

– బుద్ధనగర్‌లో డ్రెయిన్‌ సిస్టం పరిశీలన – డ్రైనేజీ సిస్టంను సరిచేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని సూచన – బాలుడితో  కలిసి కాలనీలో తిరిగిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: అమీర్‌పేటలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బుద్ధనగర్‌, మైత్రీవనం, పక్కనే ఉన్న గంగూబాయి బస్తీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా…

Tourism sector: పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగావకాశాలు

– అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ – 2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌ – పారిశ్రామికవేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

#legal notice: కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడేది లేదు

– మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష – కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు లేకపోవడానికి ఇదే కారణం – కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ – కుటుంబీకులు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీ…

Padayatra: హైక‌మాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న‌ – బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – విూడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు.…

Solar power: సమృద్ధిగా సోలార్‌ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయాలి

– ప్రభుత్వ భవనాలపై ప్లాంట్లు నెలకొల్పాలి – ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో సోలార్‌ పంపుసెట్లు – వీసీలో కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9 : గ్రామ పంచాయతీ(Gram Panchayat) భవనం మొదలు సెక్రటేరియట్‌ (secretariat) వరకు అన్ని భవనాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు (solar power plants) ఏర్పాటు చేయాలని…

Savings balance: సేవింగ్స్‌ ఖాతా కనీస నిల్వ‌ రూ.50వేలు

– ఐసిఐసిఐ బ్యాంక్‌ నిర్ణయం న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తన సేవింగ్స్‌ ఖాతాల కనీస బ్యాలెన్స్‌ నిబంధనల్లో భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 త‌ర్వాత తెరిచిన కొత్త ఖాతాల‌కు అమలులోకి వ‌చ్చిన‌ ఈ మార్పు మెట్రో, అర్బన్‌, సెవిూ-అర్బన్‌, గ్రావిూణ ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ  పెంపుతో…