Category ముఖ్యాంశాలు

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కావాలి

కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి హైదరాబాద్‌, జూన్‌ 30: ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అధిక నిధులు వెచ్చిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి…

పాశమైలారం ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

~ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌,     ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌ సానుభూతి ~ పీఎంఆర్‌ఎఫ్‌ ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : పాశమైలారంలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, ఆ రాష్ట్ర మంత్రి లోకేష్‌ తీవ్ర…

క్షతగాత్రులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ, ప్రణామ్‌ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. వారి ఆరోగ్యం కుదుటపడే…

గృహ వసతి కల్పనలో దేశానికే తలమానికం

ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ…

యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం

యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం – సిగాచీ’ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం కల్పించాలి – ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి – పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్‌ 30: యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారుల తూతూమంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమలో…

భారీ పేలుడు.. ఎనిమిదిమంది కార్మికుల మృతి

పాశమైలారం కెమికల్‌ ఫ్యాక్టరీలో ఘటన పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌ పేలడంతో పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిదిమంది కార్మికులు చనిపోయారు. వీరిలో ఐదుగురు సంఘటన స్థలంలో, ముగ్గురు హాస్పటల్‌లో మృతిచెందారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.…

బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ?

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

నామినేషన్‌ వేయనున్న మరికొందరు నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఒక కొలిక్కి వొచ్చినట్లుగా వార్తలొిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్‌ ఎన్‌.రామచందర్‌ రావును రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయవలసిందిగా పార్టీ కేంద్ర అధిష్థానం కోరినట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఆయన పేరును…

మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

అదే మా నినాదం, లక్ష్యం… ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు ‘ఐఐటీఈఎక్స్ – 2025’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ‘మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.…

గోదావరి-బనకచర్ల పై జులై 1 న పవర్ పాయింట్ ప్రజెంటేషన్

*వేదిక:- డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ *సమయం మధ్యాహ్నం  3 గంటలకు *ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క *హాజరు కానున్న రాష్ట్ర మంత్రివర్గం *పాల్గొననున్న లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ లు,వివిధ కమిషన్ల చైర్మన్ లు,సభ్యులు *కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…