Category ముఖ్యాంశాలు

శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత

బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల…

హ్యామ్‌ రోడ్లకు త్వరలో టెండర్లు

Komatireddy Venkat Reddy

ఆర్‌అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: రాష్ట్రర్రలో హామ్‌ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించామని, వీటిపై సీఎంతో సమావేశమై త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆ వెంనే పనులు మొదలుపెడతామని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోడ్ల ప్యాకేజీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి…

అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

ప్రమోషన్‌ గరిష్ట వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి…

అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి

రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ బిసి నేతలు ఒత్తిడి తేవాలి 17న రైల్‌ రోకోకు అన్ని పార్టీలు ముందుకు రావాలి విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై3: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోమారు డిమాండ్‌ చేశారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని…

గ్లోబల్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఏఐగా తెలంగాణ

ఎమర్జింగ్‌ టెక్నాలజీ కాదు.. అవకాశాల గని ‘మార్పు’ను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ రెండేళ్లలో రెండు లక్షల మంది ఏఐ నిపుణులు ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను అత్యుత్తమ ఏఐ రంగ నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని…

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేపట్టాలి: ఓవైసీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి 38 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మృతుల్లో ఎక్కువగా జార్ఖండ్‌కు చెందిన…

17న రైలురోకో చేసి తీరుతాం

ఖమ్మంలో పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 2: బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 17న రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు.…

14న తిరుమలగిరికి సీఎం రాక

– తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు – ఎస్‌ఎల్‌బీసీ పనుల పునఃప్రారంభానికి కృషి – ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 14న…

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

సిగాచి యాజమాన్యం ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశామ్రికవాడలో సోమవారం జరిగిన తీవ్ర ప్రమాదంపై ఎట్టకేలకు సిగాచి రసాయన పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. సిగాచి ప్రమాదంపై స్టాక్‌ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్‌ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు…