Category ముఖ్యాంశాలు

దేశ భక్తులను గౌరవించే మహత్తర సందర్భం

State Governor Jishnudev Verma

మున్సిపల్‌ ‌చట్టసవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ‌తెలంగాణ మున్సిపల్‌ ‌చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ 3‌కి గవర్నర్‌ ఆమోదం లభించడంతో న్యాయశాఖ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ‌ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. మున్సిపల్‌ ‌ఛైర్మన్లు, వైస్‌ ‌ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు,…

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్న ప్ర‌భుత్వం

Urea shortage

– వాహ‌నాల లైఫ్ టాక్స్ పెంపుపై హ‌రీష్‌రావు ఫైర్‌హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 14: ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నడ‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.  జీవో 53, 54 లతో…

అధికారులను వరద ప్రాంతాలకు పంపాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నదని, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రజలకు అండగా నిలబడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు…