Category ముఖ్యాంశాలు

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

Bhatti vikramarka

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…

శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం

రామంతాపూర్ లో ఐదుగురు మృతి  శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో ఆదివారం రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోఖలే నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు.…

DTF | డీటీఫ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం..

DTF

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) 15వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు: ఎం. సోమయ్య (నల్లగొండ) ప్రధాన కార్యదర్శి: టి. లింగారెడ్డి (హనుమకొండ) ఉపాధ్యక్షులు: పి. శంతన్ (నిజామాబాద్) వి. రాజిరెడ్డి (కరీంనగర్) టి.…

18 నుంచి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల రెండ‌వ విడ‌త శిక్ష‌ణ ప్రారంభం

*గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌లు *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల సేవ‌ల‌ను అక్టోబ‌ర్ 2వ తేదీ గాంధీ జ‌యంతి నాటికి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి…

ఓయూలో జరిగే సమావేశానికి సీఎంకు ఆహ్వానం      

  ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసి ఆగస్ట్ 21 న ఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో…

42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదు

Reservations

హక్కుల సాధనకు యువ‌త‌ ముందుకు రావాలి  తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ : తెలంగాణ‌లో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్ప‌ష్టం చేశారు. కూకట్‌పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న ముసురు

Heavy Rains

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 16: రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌ స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజు ల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధి కారులు తెలిపారు. ప్ర‌జ‌లు…

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం కండి

– వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉంది – కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి – సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి – అధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశం  భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం…