Category ముఖ్యాంశాలు

మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి….

* భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ * క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని అధికారులు, సిబ్బందికి ఆదేశం…   భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక…

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

🌧️ తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక 🌧️ భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం నేడు..శనివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కమారెడ్డి. మరో 12…

సత్వర న్యాయం కోసం కృషి

స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ కోర్టులకొచ్చే కక్షిదారులకు సత్వర, సమర్థ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. వేగంగా న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మది మహానుభావులు త్యాగాలు చేశారని కొనియాడారు. ఆ త్యాగధనులకు అందరం కృతజ్ఞతలు తెలపాలన్నారు.…

ఎర్ర కోట వేడుకలకు దూరంగా రాహుల్‌, ‌ఖర్గే!

కార‌ణం వెల్ల‌డించ‌ని కాంగ్రెస్‌ దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్య దినోత్స‌వ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్‌ ‌కీలక నేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గేలు మాత్రం…

అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు

– పార‌ద‌ర్శ‌క విధానాల‌తో పెట్టుబ‌డులు – అపోహ‌ల‌కు ఊత‌మిస్తే న‌ష్ట‌పోయేది మీరే – మీరు పెట్టే పెట్టుబ‌డుల‌ను వ‌దులుకోం -స‌మాజ హిత‌మే నా ల‌క్ష్యం -ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అపోహలు, అనుమానాలను దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన…

ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన కార‌ణ జ‌న్ముడు కేసీఆర్‌

– ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల‌ను నిర్మించిన నేత‌ – వ్య‌వ‌సాయంలో తెలంగాణ‌ను అగ్ర‌స్ధానానికి చేర్చిన నాయ‌కుడు – దేశంలో మొద‌టిసారి ఇంటింటికి న‌ల్లాలు – రైతుబంధు అందించిన ఏకైక నాయ‌కుడు – ప్ర‌జాయోధుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో కె.టి.ఆర్‌ తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద…

పంచుడు బంద్‌ ‌చేసి..పెంచుడు షురూ

మేము పన్నులు తగ్గిస్తే..మీరు పన్నులు పెంచుతుండ్రూ… ఆర్‌ఆర్‌ ‌టాక్స్‌తో స్టాంప్స్ అం‌డ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌తగ్గింది ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటులో రూ.2వేల కోట్ల భారాన్ని ఉపసంహరించుకో.. అసెంబ్లీలో  రేవంత్‌ ‌చెప్పేవన్నీ సుద్ధపూస మాటలేనని ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలపై అప్పుల భారాన్ని మోపారనీ, రోజు రోజూ పన్నులు పెంచుతూ ప్రజలకు షాకిస్తూనే…

2047 నాటికీ  దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు  స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  … భారత ప్రజలకు 79 వ స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేస్తూ దేశ స్వాతంత్య్రం   కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ..గాంధీజీ…