Category ముఖ్యాంశాలు

శరవేగంగా టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణం

– విూరు పనులు వదిలి వెళితే మేం చేస్తున్నాం – బకాయిలు పెట్టిన డబ్బులు చెల్లిస్తున్నాం – హరీష్‌ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం.. శంకుస్థాపన స్థాయిలో వదిలిన హాస్పిటల్స్‌ను ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని రోడ్లు, భవనాల శాఖ…

చింతల్‌లో చదరపు గజం భూమి రూ.1.14 లక్షలు

– హాట్‌ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్‌ బోర్డు భూములు – బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ప్లాట్ల విక్రయాల్లో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. కుత్భుల్లాపూర్‌ పరిథిలోని చింతల్‌లోని నివాస భూముల విక్రయాల నిమిత్తం సోమవారం నిర్వహించిన బహిరంగ వేలం ప్రక్రియలో చదరపు…

వైద్య శాస్త్రంలో విశేష కృషి

– ముగ్గురికి నోబెల్‌ ‌బహుమతి ప్రకటన న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: ‌వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను మేరీ ఇ.బ్రంకో, ఫ్రెడ్‌ ‌రామ్స్‌డెల్‌, ‌షిమన్‌ ‌సకగుచీలకు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ ‌పురస్కారం 2025 వరించింది. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ అవార్డు దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నోబెల్‌ ‌బృందం ఈ…

నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక

– ఎన్నికల షెడ్యూల్‌ విడుదల : సీఈవో సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నవంబర్‌ 11 నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికను…

ప‌ట్ట‌ప‌గ్గాల్లేని ప‌సిడి ధ‌ర‌

– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420 – కిలో వెండి సుమారు రూ.1.54 లక్షలకు చేరిక న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: బంగారం ధర రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ట్రంప్‌ టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు కలిసి పుత్తడికి ఇన్నాళ్లు డిమాండ్‌ పెంచగా…

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

– రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ కొట్టివేత – హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా విచారించలేం – సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూదిల్లీ, అక్టోబర్‌ 6 (ఆర్‌ఎన్‌ఎ): బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ అంశం హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్నందున విచారణకు…

రూ.9,000 కోట్లతో హైదరాబాద్‌లో ఎలి లిల్లీ ప్లాంట్‌

– సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,అక్టోబర్ 6: అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly) తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనున్నది. రూ. 9,000 కోట్లతో హైదరాబాద్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్…

స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న  రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్ది..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 05: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం కుటుంబ సమేతంగా రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న డిజిపి బి శివధర్ రెడ్ది కి ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

ప్రభుత్వ దవఖానలను గాలికొదిలేశారు

– హరీష్‌రావుపై మండిపడ్డ ఆది శ్రీనివాస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌4: పదేళ్లపాటు ప్రభుత్వ దవఖానల ను గాలికి వదిలేసి ఇప్పుడు తమకు పాఠాలు చెబుతున్నారని, ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్‌ ప్రజలు హరీష్‌ రావు, కేటీఆర్‌లను పట్టించుకోరని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. జూబీ ్లహిల్స్‌ ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ నేత…