Category ముఖ్యాంశాలు

సాగులో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం

– రైతుల అభివృద్ధిలో తోడుగా ప్రజా ప్రభుత్వం – నాబార్డుతో ముడిపడి ఉన్న గ్రామీణ భారతం – 21వ శతాబ్దానికి అనువైన సంస్థలను నెల‌కొల్పుతాం – నాబార్డు ధ‌రిత్రీ స‌ద‌స్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: సంక్షోభ సమయాల్లోనే కాదు, రైతుల ప్రతి రోజూ అభివృద్ధి పయనంలో ప్రజా ప్రభుత్వం తోడుగా…

దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీపై ఆలోచించండి

– కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి సీఎం రేవంత్‌ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్‌ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు.…

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…

కేటీఆర్‌పై విచార‌ణ‌కు గవర్నర్ ఆమోదం

KTR

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావు (KTR) పై ప్రాసిక్యూషన్ (విచారణ) జరిపేందుకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) చేసిన అభ్యర్థనకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసులో రూ.55 కోట్ల మేర అవకతవకల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఇప్పుడు ఛార్జిషీట్‌తో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.…

రేపు బీహార్‌ ‌సీఎంగా మరోమారు నితీశ్‌ ‌ప్రమాణం

– పదోసారి ప్రమాణం చేయబోతున్న నితీశ్‌ – ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎంపిక – గవర్నర్‌కు రాజీనామా స‌మ‌ర్ప‌ణ‌ – హాజ‌రుకానున్న‌ ప్రధాని మోదీ, అమిత్‌ ‌షా తదితరులు పాట్నా,నవంబర్‌ 19: ‌బీహార్‌లో నితీశ్‌ ‌కుమార్‌ ‌సారథ్యంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ ‌కుమార్‌…

రెండు రోజుల ఎన్‌కౌంటర్లు బూటకం

– అదుపులోకి తీసుకుని దారుణంగా కాల్చి – కోర్టులో హాజరు పర్చకుండా ఎన్‌కౌంటర్‌ – ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు సీపీఎం డిమాండ్‌ ‌విజయవాడ,నవంబర్‌ 19: మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  డిమాండ్‌ ‌చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి, అరెస్టు చేసి…

హిడ్మాను పట్టుకుని కాల్చారు

– మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవాలి – మాజీ మావోయిస్ట్ ‌జంపన్న కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మావోయిస్ట్ ‌నేత హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ ‌తీరు పూర్తిగా పట్టుకుని కాల్చినట్లుగానే ఉందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవుల్లో ఉండి…

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నాం

– రెండేళ్ల ప్రగతిని చూపడమే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం – డాక్యుమెంట్ తయారీకి ఐఎస్బీతో ఒప్పందం – భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా పునాదులు – డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్స రాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును…

మహిళా ఉత్పత్తులకు గ్లోబ‌ల్‌ మార్కెటింగ్‌

– అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం – మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ – మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…