Category ముఖ్యాంశాలు

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

– బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష – పెద్ద ఎత్తున తరలివచ్చిన రిటైర్డు ఉద్యోగులు, టీచర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు అధ్యక్షతన నిరాహార దీక్ష సోమవారం…

ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ క్రెడిట్‌ ఎవరిది ?

Kazipet Coach Factory

 ఎవరికి వారే మాదంటే మాదేనని ప్రచారం 80 శాతం స్థానిక కోటాపై పెరుగుతున్న డిమాండ్ అట్టడుగున పడిపోయిన ఓ చారిత్రక పోరాట ఫలితం!   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) క్రెడిట్‌ ‌తమదంటే తమదని కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లు పోటీపడుతున్నాయి.…

సిరిసిల్ల‌లో రూ.101కే ద‌హ‌న సంస్కారాలు

Rs 101 Cremation Scheme

12 అంశాల ప్ర‌జాసంక్షేమ అజెండాకు ఆమోదం మున్సిప‌ల్ మొద‌టి సాధార‌ణ స‌మావేశం స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ఛైర్‌ప‌ర్స‌న్ కృత‌జ్ఞ‌త‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి28:  సిరిసిల్ల‌లో రూ.101ల‌కే ద‌హ‌న‌సంస్కారాలు (Rs 101 Cremation Scheme) నిర్వ‌హించే నూత‌న ప‌థ‌కానికి సిరిసిల్ల మున్సిప‌ల్ స‌మావేశం ఆమోదం తెలిపింది. గ‌తంలో ఈ ప‌థ‌కం అమ‌ల్లో వున్న‌ప్ప‌టికీ కార‌ణాంత‌రాల‌వ‌ల్ల మ‌ధ్య‌లో నిలిపేశారు.…

Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

Kokapet Sharada Peetham Land Issue

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…

పేలుడు ఘటన తరవాత యజమాని పరార్‌

Mecca Bus Accident Compensation

మదీనా బస్సు ప్రమాద మృతులకు అండ వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం 44మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందచేత సచివాలయంలో బాధిత కటుంబాలకు నేరుగా చెక్కులు ప్రభుత్వం అండగా ఉంటుంది స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం…

ఎండోమెంట్స్ డైరెక్ట‌ర్ కార్యాలయంలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రారంభం

Dharmavani Program

 ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హ‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28:  తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి”  (Dharmavani Program) ని  ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శ‌నివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు,…

మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

CM Revanth Reddy

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ! హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన…

రెండో దశ పూడిక తీత పనులు వెంట‌నే ప్రారంభించాలి

Minister Uttam kumar Reddy

కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం నీటి సామర్ధ్యం పెంపున‌కే పూడిక తీతకు శ్రీకారం ప్రాజెక్టుల్లో పూడిక‌వ‌ల్ల నీటి నిలువ సామర్ధ్యం పడి పోయింది వర్షాకాలనికి ముందే పూడిక తీత పనులు పూర్తి చేయాలి ఆధునిక ప‌రిజ్ఞానంతో పూడిక‌తీత ప‌నులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27:  మట్టితో పేరుకు…