స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి
యువతకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపు హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన గవర్నర్ హైదరాబాద్, పిఐబి, సెప్టెంబర్ 14 : నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర గవర్నర్ తిమిళి సై సౌందరరాజన్ సూచించారు. హైదరాబాద్ రాష్ట్ర…
