Category ముఖ్యాంశాలు

అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు

సీఎంను కలుసుకున్న మంత్రి అజార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం మంగళవారంనాడు శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వరంగ సంస్థలు, మైనారిటీ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, తనకు మంత్రిత్వ శాఖలను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కీలక పరిణామం

– బీజేపీకి మద్దతుగా జనసేన – ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొనే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిలతో…

బీహార్‌లోనూ ఉచిత పథకాల వెల్లువ

– సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లో రూ.30వేలు జమ – మద్దతు ధరలకు అదనంగా రూ.300 నుంచి రూ.400 చెల్లింపు – సొంతూరికి 70 కి. దూరంలోనే ఉద్యోగుల బదిలీలు – మీడియా సమావేశంలో ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్‌ ‌పాట్నా, నవంబర్‌ 4: ‌బీహార్‌ ఎన్నికలలో ఆర్‌జెడి నేత, మహాగఠ్‌బంధన్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ

– మరోమారు షెడ్యూల్‌ ‌ప్రకటించిన స్పీకర్‌ – 6నుంచి వరుసగా విచారణలకు సిద్దం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌షెడ్యూల్‌ ఇచ్చారు. ఈనెల 6 నుంచి ‌విచారించనున్నారు. గత ఎన్నికల్లో…

బస్సు ప్రమాదం.. పోస్ట్‌మార్టమ్‌ ‌పూర్తి

– బంధువులకు మృతదేహాల అప్పగింత రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3 : చేవెళ్ల మండ‌లంలో సోమవారం జ‌రిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులకు శవపరీక్ష పూర్తి చేసి బందువులకు అప్పగించారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ‌డ్రైవర్లతోపాటు 19 మంది మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8…

బస్సు ప్రమాదం దురదృష్ణకరం

– గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం – మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.…

బస్సు ప్రమాద ఘటనపై కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి

– సంతాపం ప్రకటించిన ‌కేటీఆర్‌ , ‌కవిత రంగారెడ్డి,ప్రజాతంత్ర,నవంబర్‌3:‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్‌ ‌ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు…

ఎలక్ట్రో మాగ్నెటిక్‌ సర్వేతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు

– సర్వేను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి – రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టింది – మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్‌ ఎలక్ట్రోమాగ్నెటిక్‌ సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సర్వేను…