prajatantra_news

prajatantra_news

నాలుగోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌ రావు

ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్‌ అధికారులు నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్‌ 15న 600మంది ఫోన్లు ట్యాప్‌పై ప్రభాకర్‌రావును సిట్‌ ఆఫీసర్లు విచారించారు. ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌…

బేసిన్‌లపై బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 19: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా చేయ‌డ‌మే  ప్రజా ప్రభుత్వ లక్ష్యమ‌ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు…

జూలై 9న దేశ వ్యాప్త సమ్మె

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి కార్మిక, కర్షకులను మరిచిన మోదీ -సిఐటియు రాష్ట్రకమిటీ సభ్యులు కే.రాజయ్య పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 19: జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు.  మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో…

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా…

వాసాలమర్రిని ఆగం చేసిన కేసీఆర్‌

కేసీఆర్‌ బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి పొంగులేటి వాసాలమర్రి(హైదరాబాద్‌), ప్రజాతంత్ర, జూన్‌ 19: వాసాలమర్రి గ్రామాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగమా గం చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వం లోని ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

బనకచర్లను అడ్డుకోండి

దిల్లీ, జూన్‌ 19: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల…

ఆర్‌అండ్‌బి అధికారులు అపమ్రత్తంగా ఉండాలి

Komatireddy Venkat Reddy

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్‌అండ్‌బి అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, జిల్లా హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి సూచించారు. రాష్ట్రస్థాయిలో చీఫ్‌ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు…

పాత ఫోన్ నాదగ్గ‌ర లేదు

KTR

–  పార్ములా రేస్ వివ‌రాల‌న్నీ ప్ర‌భుత్వ‌శాఖ‌ల‌వ‌ద్దే వున్నాయి – ఫోన్ త‌ప్ప మ‌రే ఇత‌ర ఉప‌క‌ర‌ణం వాడ‌లేదు – ఫోన్ అడ‌గ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే – ఏసీబీ నోటీసుపై కె.టి.ఆర్‌. స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18:  ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో తాను వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ…

రైతుల ప్రయోజనాల‌కే ప్రాధాన్యం

రాష్ట్రానికి గోదావరి, కృషా నదులే జీవనాధారం గోదావరి – బనకచర్లకు ఆనాడే అంకురార్పణ బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమ‌ని ఆయ‌న…