prajatantra_news

prajatantra_news

దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి

– తేమ పేరుతో మోసం చేస్తున్నారు – జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వేరే దిక్కు…

బస్సు ప్రమాదం దురదృష్ణకరం

– గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం – మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.…

కాళేశ్వరం కమీషన్‌ సొమ్ముతో బీఆర్‌ఎస్‌ కుట్ర

– కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నాలు – 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రబభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు పన్నుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌…

ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అవసరం

– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు – రవాణా శాఖాధికారులతో మంత్రి పొన్నం జూమ్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో…

బస్సు ప్రమాద ఘటనపై కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి

– సంతాపం ప్రకటించిన ‌కేటీఆర్‌ , ‌కవిత రంగారెడ్డి,ప్రజాతంత్ర,నవంబర్‌3:‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్‌ ‌ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు…

సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో డిసెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.…

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల విద్యుత్ లైన్ బాధిత రైతులు

– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్…

ఎలక్ట్రో మాగ్నెటిక్‌ సర్వేతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు

– సర్వేను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి – రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టింది – మన్నెవారిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్‌ ఎలక్ట్రోమాగ్నెటిక్‌ సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సర్వేను…

సీసీఐ కొత్త నిబంధన రైతులకు చేటు

– కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి…

చేవెళ్ల బస్సు ప్రమాదం దురదృస్టకరం

– మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా – చేవెళ్ల హాస్పిటల్‌ వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు – హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర – ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు – అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: చేవెళ్ల మండలం…