prajatantra_news

prajatantra_news

కెటిఆర్‌కు అరుదైన గౌరవం

– తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025‌కు ఆహ్వానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్‌ ‌హాస్పిటల్స్ ‌హెల్త్‌ఫెస్ట్ 2025’ ‌కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్‌ ‌హాస్పిటల్స్ ‌సీఈఓ శ్రీ సాయి గుండవెల్లి…

విద్యార్థుల అభివృద్ధికి ‘సాక్‌’ దోహదం

– ప్రిన్సిపాల్‌ కె.అశోకరెడ్డి ఉద్బోధ – కిట్స్‌ వరంగల్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటు వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వరంగల్‌ (కిట్స్‌ వరంగల్‌-కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌(సాక్‌) కొత్త కార్యవర్గం ఎంపికైంది. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి కిట్స్‌ వరంగల్‌…

వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య

– వ్యవసాయ వర్సిటీతో పూలే గురుకుల సొసైటీ ఒప్పందం – బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల కీలక సమావేశం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన మంగళవారం…

పుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: పుట్‌బాల్‌లో విశిష్ట ప్రతిభను చూపుతున్న గుగులోతు సౌమ్య ఇటీవల అఖిల భారత పుట్‌బాల్‌ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నది. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,…

పేదల ఆకలి తీర్చే రేషన్‌ డీలర్లకే కష్టాలు

– కమీషన్‌ చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ల‌క్ష్యంపై హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నెలలతరబడి కమీషన్‌ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ…

కెసిఆర్‌ ‌కుటుంబ జల్సాలకు రాష్ట్రం తాకట్టు

– లక్షల కోట్లు అప్పులు చేసి ఆగం చేశారు – మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: ‌రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే పదేండ్లు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

మిషన్‌ ‌భగీరథతో రూ.42వేల కోట్లు వృధా

– ఒక్క ఇంటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవు – రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కెసిఆర్‌ ‌ప్రభుత్వం – మంత్రి వివేక వెంకటస్వామి విమర్శలు మంచిర్యాల,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్‌ ‌భగీరథ పథకం అట్టర్‌ ‌ఫ్లాప్‌ అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రూ.42 వేల కోట్లతో పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికీ…

అంతా తానై వ్యవహరించిన సీతక్క

– మేడారం పనులపై సీఎంను ఒప్పించడంలో సఫలం – అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి పట్టు – పూజారులను ఒప్పించడంలోనూకీలక పాత్ర – క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొదటి సీఎం రేవంత్‌ మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌ అంశాలపై సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల…

ఆల్మట్టి ఎత్తు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారే

– రెండుచోట్లా ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వాలే – సీఎం రేవంత్‌ సోనియాతో మాట్లాడాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు…

సీఎంకు వేలవేల వందనాలు

– అడగ్గానే అభివృద్ధి పనులకు అనుమతులిచ్చారు – భక్తుల విశ్వాసాలకనుగుణంగా అభివృద్ధి – మరో వెయ్యేండ్లు ఆలయం నిలిచేలా అభివృద్ధి – గుడి అభివృద్ధి భాగ్యం కలిగినందుకు జన్మ ధన్యమైంది – మేడారం సమీక్షలో మంత్రి సీతక్క భావోద్వేగం మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా వనదేవతలు సమ్మక్క సారలమ్మల ఆలయాన్ని అభివృద్ధి…