రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…









