Prajatantra

Prajatantra

కోడెల మ‌ర‌ణం తెలంగాణ‌కు అరిష్టం

Vemulawada temple

దెబ్బ‌తిన్న భ‌క్తుల మ‌నోభావాలు చేత‌కాక‌పోతే బీఆర్ ఎస్‌కు వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించండి ప్ర‌జ‌ల‌న్నా, దేవుళ్ల‌న్నా కాంగ్రెస్‌కు లెక్క‌లేదు  ఆరు హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 4: వేములవాడ దేవాలయం (Vemulawada temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, భక్తులు సమర్పించిన…

మిస్ వ‌ర‌ల్డ్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు రూ.30 కోట్లే!

Miss World

స్పాన్స‌ర‌ర్లే రూ.21కోట్లు ఇచ్చారు  ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.9కోట్లే! రూ.200కోట్లు ఎట్లా ఖ‌ర్చయిందో నిరూపించండి  దీనిపై చ‌ర్చ‌కు మేం సిద్ధం  సొంత మీడియాలో త‌ప్ప‌డు ప్ర‌చారం చేశారు  నిరూపించ‌క‌పోతే ముక్కు నేల‌కు రాయాలి  మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  మిస్ వ‌ర‌ల్డ్ పోటీ (Miss World 2025) ల…

నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదల

Netannaku Bharosa

బడ్జెట్ లో 48.00 కోట్లు కేటాయించిన ప్రభుత్వం  సంవత్సరానికి రెండు విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు అందనున్న వేతన ప్రోత్సాహకం  తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 3: నేత కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించిన…

గాంధీ భ‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు

Gandhi Bhavan

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) కు పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల స‌మాచారం మేర‌కు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నుండ‌టం, పార్టీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌, వున్న మంత్రిప‌ద‌వులు త‌క్కువ అయిన…

కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం… యువతకు ఉపాధి కల్పిస్తాం

Evergent Technologies

ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్లోబల్ హబ్ గా తెలంగాణ “ఎవర్జెంట్ టెక్నాలజీస్” గ్లోబల్ వాల్యూ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జూన్ 3 : రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

PM Modi

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌2: ‌రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.…

కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో హైద‌రాబాద్ అభివృద్ధి

Kitakyushu City

80 ఎక‌రాల్లో ఎకో టౌన్ అభివృద్ధి  హైద‌రాబాద్ పెట్టుబ‌డుల‌కు అనుకూలం  కితాక్యూషు న‌గ‌రానికి విమాన క‌నెక్టివిటీకి ప్ర‌య‌త్నాలు  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్ లోని “కితాక్యూషూ సిటీ (Kitakyushu City ) ” స్ఫూర్తితో రాష్ట్రంలో…

కెసిఆర్‌ లేకుంటే ఈ రోజు వేడుక‌లు జ‌రిగేవా?

BRS Party

బిఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు  ఎన్నిక‌లు జ‌రిగితే మాదే అధికారం  బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకుంటాం  స‌చివాల‌యానికి ఎందుకు రావు?  చిన్న కాంట్రాక్ట‌ర్ల‌కు ఎందుకు చెల్లింపులు లేవు  బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు రూ.12వేల కోట్లు ఎట్లా చెల్లించావు?  తెలంగాణ నినాదం కూడా చేయ‌లేదు  మిల్లీ మ్యాగీతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిందెవ‌రు?  రికార్డు స్థాయి ధాన్యం ఉత్ప‌త్తి కె.సి.ఆర్‌. వ‌ల్ల కాదా? …

ఉద్య‌మంలో పాల్గొన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ

BJP

 1200 మందికి పైగా యువ‌త ప్రాణ‌త్యాగాలు  బీఆర్ ఎస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ   నిజాయ‌తీ పాల‌నే మా ల‌క్ష్యం   కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ(BJP) తెలంగాణ‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్…

సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ‌

Minister Uttam Kumar Reddy

ఉత్త‌మ‌ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌ తెలంగాణ‌ను అగ్ర‌స్థానంలో నిలుపుతాం  మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 02 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిలాగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం…