Prajatantra

Prajatantra

రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న‌

Ponguleti Srinivas Reddy

ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే రెవెన్యూ అధికారులు నేటి నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2 : గ‌త ప్రభుత్వం త‌మ స్వార్ధం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధను దుర్వినియోగంచేసింద‌ని,  మొత్తం వ్యవ‌స్దను ప్రక్షాళన చేసి భూ ప‌రిపాల‌న‌ను ప్రజ‌ల వ‌ద్దకే తీసుకువెళ్తున్నామ‌ని రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

సంక్షేమం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం

Deputy CM Bhatti Vikramarka

ఖ‌మ్మం జిల్లాలో 9326 ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు   భూభార‌తితో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం పేద ప్ర‌జ‌ల‌కు స‌న్న‌బియ్యం స‌ర‌ఫ‌రా  జిల్లాలో 5298 కుటుంబాల‌కు రేష‌న్ కార్డుల జారీ   మ‌హిళ‌ల ఎదుగుద‌ల కోసం ఇందిరా మ‌హిళా శ‌క్తి  మాపాప‌-మా ఇంటి మ‌ణిదీపం కార్య‌క్ర‌మంపై క‌లెక్ట‌ర్‌కు ప్ర‌శంస‌లు    ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌ ఖమ్మంటౌన్,జూన్2, ప్రజాతంత్ర :   పేదల సంక్షేమం, ప్రజలకు మౌలిక…

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం

Telangana Formation day

మ‌హిళాభ్యుదాయానికి కృషి రైతు సంక్షేమ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం  యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు  విద్య‌, వైద్య రంగాల‌ను ప్ర‌క్షాళ‌న  కుల‌గ‌ణ‌న విజ‌య‌వంతం  బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 2:  ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ళు దాటినా నెర‌వేర‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన…

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శం

Deputy CM Bhatti Vikramarka

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను డిప్యూటీ…

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

Minister Seethakka

రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న…

వ‌రిపొలాల్లో ప‌చ్చిరొట్ట పైర్ల‌ను విత్తుకోవాలి

farmers

 రైతుల‌కు వ్య‌వ‌సాయ సంచాల‌కుల సూచ‌న‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31: ఈసారి నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌లోకి ప‌దిహేను రోజులు ముందుగా ప్ర‌వేశించిన నేప‌థ్యంలో, యాసంగి వ‌రి పండించిన రైతులు (farmers) ఇప్పుడు త‌మ పొలాల్లో ప‌చ్చి రొట్ట పైరుల‌ను విత్తుకోవాల‌ని వ్య‌వ‌సాయ సంచాల‌కులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా…

ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం

Democratic Teachers Federation

టీచ‌ర్ల కుదింపుతో స‌ర్కారు బడుల‌పై తీవ్ర ప్ర‌భావం ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆ ఉత్తర్వులు విరమించుకోవాలి డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుతో ప్రాథమిక విద్యకు తీర‌ని న‌ష్టం వాటిల్లుతుంద‌ని, టీచ‌ర్ల‌ సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల…

సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం

పుష్కరాల నిర్వహణతో  ప్రభుత్వానికి కీర్తిప్ర‌తిష్ట‌లు 30 లక్షల మంది భక్తుల పుణ్య‌స్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మ‌రింత ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి  ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని,  మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…