Prajatantra

Prajatantra

మావోయిస్ట్ కుంజం హిడ్మా అరెస్టు

Kunjam Hidma

  ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో, జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF), పోలీస్ బలగాలు గురువారం 29న కుంజం హిడ్మా (Kunjam Hidma ) ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు…

మురళీమోహన్‌కు ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’

Murali Mohan

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన సన్మానం” హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన స్మార‌కార్థం ఏటా అందజేసే ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’ (Nandamuri Taraka Rama Rao National Award) ను ప్రముఖ నటుడు,…

తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొస్తాం

Suravaram Pratapa Reddy

‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

చేప‌ మందు పంపిణీకి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి

Ponnam Prabhakar on Fish Prasad

అధికారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. జూన్…

సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో కొర‌వ‌డుతున్న సంక్షేమం

MLC Kavitha

 సంక్షేమ హాస్టళ్లలో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తారా?  శానిటేషన్‌ ‌సిబ్బందిని ఎందుకు తొల‌గించారు? మండిప‌డ్డ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:కాంగ్రెస్‌ ‌పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో సంక్షేమం కొరవడిందని, పిల్లలే మ‌రుగుదొడ్లు ‌శుభ్రం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. స్వీపింగ్‌, ‌శానిటేషన్‌ ‌కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు…

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

Paddy

వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర క్వింటాల్‌కు రూ.69 పెంపు రూ.2.70ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు రైతుల వ‌డ్డీ రాయితీకి రూ.15642 కోట్లు కేంద్ర మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ వెల్ల‌డి న్యూదిల్లీ, మే 28: కేంద్ర కేబినెట్‌ ‌ రైతులకు శుభవార్త చెప్పింది. వరి (paddy ) మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ ‌సీజన్‌కు వరి…

ఎడ‌వెల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆల‌య అభివృద్ధికి  రూ.4.75 కోట్లు

Edavelli LakshmiNarasimha Swamy Temple

ఆల‌య భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న‌ స్వామి ఆశీస్సులు తీసుకునే ఇక‌ముందు ఎన్నిక‌ల ప్ర‌చారం సంప‌ద సృష్టించేందుకు కొత్త ప‌థ‌కాల అమ‌లు మంచి చేస్తున్నందువ‌ల్ల‌నే  త్వ‌ర‌గా ఋతుప‌వ‌నాలు  ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ ముదిగొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: మధిర నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రజా ప్రభుత్వంలో కీలక భూమిక  పోషిస్తున్నందున ఈరోజు ఎడవెల్లి శ్రీ యోగానంద…

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

kakatiya university

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.…

గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక శాఖ‌

గిరిజ‌నుల అస్తిత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి మంత్రి సీత‌క్క‌ లోకేశ్వ‌రం (నిర్మ‌ల్ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, మే 27:  త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ను ఏర్పాటు చేసి గిరిజన జాతుల, తెగల అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister…