deccan.com

deccan.com

గాంధీ భవన్‌ ‌కు చేరుకున్న పటాన్‌ ‌చెరు కాంగ్రెస్‌ ‌పంచాయితీ

సీఐల పోస్టింగులపై భగ్గుమన్న కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌ కాంగ్రెస్‌ ‌వ్యతిరేకులకు పదవులు ఇవ్వడంపై గాంధీ భవన్‌ ‌లో పిసిసి అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 21:‌పటాన్‌ ‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌నాయకుల పంచాయితీ గాంధీభవన్‌ ‌కు చేరుకుంది. ఎంపీ…

టెలివిజన్

దేవుడు ఎక్కడో ఉండి విశ్వమంత వీక్షించినట్లు శ్రీకృష్ణుడు విశ్వ దర్శనం చేయించినట్లు మనిషి కలగని చూసి సంభాషించినట్లు మనిషి మాయ లాంతరు మంత్రదండం అంజనం అన్నట్లు చూపుతుంది టెలివిజన్ ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష పరోక్ష దూర దృశ్య శ్రవణ దర్శిని చెంతనే దర్శింపజేయు దూరదర్శిని సంస్కృతి సంప్రదాయాల వాడుక ఆధునిక ప్రజాభిప్రాయ వేదిక ఆకాశవాణికి తోబుట్టువులు…

ముసాఫిర్

గాయం సూదిమొనై అస్తిత్వాన్ని గుచ్చి నొప్పిని మొద్దుబారుస్తుంది బరువెక్కిన గుండె ఖాళీ చెయ్యమనీ తూట్లు పొడవబడిన మెదడుతో మొరపెట్టుకొని ఇంకిపోతుంది ఎక్కడో పాతిబెట్టబడ్డ ధైర్యం రెక్కలు- ఆశకు అపనమ్మకానికి అంటుకడతాయి భయం- కన్నీళ్ళు తుడుచుకొని జీవితాన్ని మరోసారి అసంబద్ధతకు తాకట్టుపెడుతుంది మొత్తానికి మనిషి నైరాశ్యపు కాళ్ళపై లేచేసరికి ఇంకో ద్రోహపు ఫలితాల నిరీక్షణలో తోయబడి బ్రతుకు…

కడలి-మనిషి

నీలిరంగు సముద్రం నేల అందాలను చూడాలనుకుంది పుట్టుకనుండి ఇప్పటి దాక పోరు చేస్తునే ఉంది మనిషి ఆకలి అంతును చూడాలను కున్నట్లు కడలి అలలు లేచి లేచి పడి పరుగెడు తున్నాయి చెలియల కట్ట దాటాలని మనిషి హృదయం మనసు తీరని కోరికల కై తపిస్తున్నట్లు ఉదధి తనలోని బడబానలం దాచుకుని తనకు తాను శీతలంగా…

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది. కాకతీయులు , కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం భారత ఉపఖండంలో అగ్రశ్రేణి సంస్కృతికి కేంద్రంగా ఉద్భవించింది. పాక, కళలు మరియు సంస్కృతి పట్ల పాలకుల ప్రోత్సాహం మరియు ఆసక్తి తెలంగాణను బహుళ-సాంస్కృతిక ప్రాంతంగా మార్చింది, ఇక్కడ రెండు…

‘మహాయుతి’కి జై కొట్టిన మహారాష్ట్ర

జార్ఖండ్‌లో ఎన్‌డీఏకు పట్టం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎగ్జిట్‌ పోల్‌ అంచనా న్యూదిల్లీ, నవంబర్‌ 20 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ అంచనావేసింది. మరోవైపు జార్ఖండ్‌ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం…

ఉ‌గ్రవాదిలా ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 (ఆర్‌ఎన్‌ఎ):  ‌లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. రిమాండ్‌ ఆర్డర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ ‌చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయండి

రీసెర్చ్ ‌యూనిట్‌ ‌ద్వారా అధ్యయనం చేయాలి సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్ని సీరియస్‌ ‌గా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఎస్సీ,…

సీఎం రేవంత్‌ ‌నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి

గురుకులాల్లో కానరాని వసతులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ…