deccan.com

deccan.com

చురుకుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు పరిశీలించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు చురకుగా సాగుతున్నాయి. డిసెంబర్‌ 9‌న విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చురుకుగా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పనులను త్వరగా  పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఆందోళనకరంగా ఆహారభద్రత!

 జన విస్ఫోటనమే కారణమా…  దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి  జనాభా నియంత్రణ  యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది.  జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు…

నిర్మాణాత్మక చర్చ సాగేనా?

 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు  వాడి వేడిగా చర్చ సాగే అవకాశం   పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కిరణ్‌ రిజిజు  తెలిపారు. సమావేశాల్లో భాగంగా 24న…

నేటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం….!

  కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు…

ఆక్వా ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం!

ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగం ఆక్వాదే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా మొదటి నుంచి రైతులే కష్టనష్టాలను ఎదుర్కొని సాగు చేస్తున్నారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రం గానే చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లుగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్న తీరుపై ఆక్వా రైతులు…

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్…

పదిమంది మావోయిస్టు మృతి ధ్రువీకరించిన బస్తర్ ఐజి. పి. సుందర్‌రాజ్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని కొంటాం, భెజ్జీ ప్రాంతంలో భద్రత బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు…

ఇన్ ఫార్మర్ అనుమానం తో ఇద్దరినీ హతమార్చిన మావోయిస్టులు

ఘటనా స్థలం వద్ద లేక విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ మరియు అర్జున్ లను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తుంది. ఈ హత్య తామే చేసామని సంఘటన స్థలం…

‌బానిస… బానిసలకింత అహంభావమా..!

రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ ‌టాపిక్‌గా ‘గులాంగిరి’ వ్యాఖ్యలు.. (మండువ రవీందర్‌రావు) ‘బానిస… బానిసలకింత అహంభావమా..!’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా! అవును అచ్చంగా ఇది సినిమా డైలాగే. జూదంలో ఓడిపోయిన పాండవులు సుయోధనుని సూటిపోటి మాటలను ధిక్కరించిన క్రమంలో దుర్యోదనుడితో పై విధంగా డైలాగ్‌ ‌చెప్పించాడు సినిమా డైరెక్టర్‌. ‌నిజంగానే ఆ డైలాగ్‌…

గుంట భూమిని కబ్జా చేసినట్లు రుజువు చేయగలవా?

రేవంత్‌ రెడ్డివి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మాజీ మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌21:  బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.  భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గురువారం అందోల్‌ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి…

మహిళా సాధికారతకు పెద్దపీట

త్వ‌రిత‌గ‌తిన‌ 22 మహిళా శక్తి భవనాల ప‌నులు శిల్పారామంలో 106 స్టాళ్ల‌తో ఇందిరా మహిళా శక్తి బజార్ తొలివిడతలో 1000 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు మొదటి దశలో 150 బస్సుల కొనుగోలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా మహిళా స్వయం సహాయక…