deccan.com

deccan.com

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

లగచర్ల నిందితుడు సురేష్‌ ‌లొంగుబాబు

కోర్టులో హాజరు పర్చిన పోలీసులు కొడంగల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేష్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్‌ ‌కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి…

Vemulawada temple

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్‌ ‌చేతిలో ప్రజలు దగా పడ్డారని, రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్‌ ‌వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని…

రైతుల భూములను లాక్కొని అమ్మకున్న దుర్మార్గులు

భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌కు లేదు.. బిజెపిలా ప్రజలను మోసగించడం కాంగ్రెస్‌ ‌కు తెలియదు ఇందిరమ్మ స్ఫూర్తితో  పారదర్శకంగా కుల గణన సర్వే గాంధీభవన్‌ ‌లో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నెక్లెస్‌ ‌రోడ్‌, ‌గాంధీభవన్‌ ‌లో జరిగిన ఇందిరా జయంతి వేడుకలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19…

గెలిస్తే అధికారం.. ఓడితే ఫాంహౌస్‌…

ఇదీ కేసీఆర్ నైజం.. ప‌దేళ్ల పాల‌న‌పై అసెంబ్లీ వేదిక‌గా చ‌ర్చ‌కు సిద్ధం మోదీ తెలంగాణ ద్రోహి, కిష‌న్ రెడ్డి మోదీకి గులాం విశ్వ‌న‌గ‌రంగా వ‌రంగ‌ల్ ఓరుగ‌ల్లు అభివృద్ధికి 6వేల కోట్లు ప‌ది నెల‌ల్లో ప్ర‌జారంజ‌క పాల‌న‌ రాష్ట్రంలో స‌మ‌పాళ్ల‌లో అభివృద్ధి, సంక్షేమం మ‌హిళా వికాసానికి కాంగ్రెస్ ప్రొత్సాహం మూసి ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం.. ఇంచార్జి మంత్రి,…

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

హామీల చర్చపై సవాల్‌ ‌ను స్వీకరిస్తున్నా..

ఎక్కడికి రావాలో చెప్పండి •రేవంత్‌ ‌రెడ్డి సవాల్‌కు ఎంపీ ఈటల సై హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌హామీల చర్చపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి చేసిన సవాల్‌ ‌ను స్వీకరిస్తున్నానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ ఎందుకని.. తాము ఇక్కడే ఉన్నామని ఎక్కడికి రావాలో చెబితే వొచ్చేందుకు…

దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన  ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ,నవంబర్‌19:‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరిసాగు

కాళేశ్వరంతోనే సాగు పెరిగిందంటూ బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం.. •రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు •ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌కాలేశ్వ రంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర…