Day September 12, 2026

ఏడేళ్ల తర్వాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌ భారత్ కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూదిల్లీ కి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో…

100 రోజుల్లో హామీలు.. కానీ ఏ 100 రోజులో చెప్పామా?

– మాక్ అసెంబ్లీలో తలసాని వ్యాఖ్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో శ‌నివారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్ గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు…

రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా ?

– మాటల్లో కోతలు.. వేతనాల్లో కోతలు – జీఓ.ఆర్.నెం.1181 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన ఇదేనా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…

విమోచన పోరులో జాతీయవాదుల పాత్ర చరిత్రాత్మకం

– బీజేపీ పోరాటంతోనే విమోచన చరిత్రకు గుర్తింపు – మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : తెలంగాణ విమోచన పోరాటంలో జాతీయవాద సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ విమోచన చరిత్రలో జాతీయవాద సంస్థలు పోషించిన పాత్రపై ‘తెలంగాణ విమోచనం -జాతీయవాదుల…

నిమ్స్ వైద్యులకు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 6 నుంచి 12 వ తేదీ వరకు క్యాంపును నిర్వహించగా పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19మంది…

ఎస్సార్ యూనివర్సిటీలో జార్ఖండ్ కార్మికుడి మృతి

హసన్ ప‌ర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : హసన్ పర్తి మండలం మండలం అనంతసాగర్ వద్ద గల ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఇనుప రాడ్ తలఫై పడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. హసన్పర్తి ఇన్స్పెక్టర్ ఆకునూరి మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..…

రాజీనామా చేయాల్సింది ఎవరు?

– రూపాయి జీతంతో పేదల కోసం పనిచేస్తున్న నేనా.. – అసెంబ్లీకి రాకుండా ఫార్మ్ హౌస్‌లో ఉన్న కేసీఆరా – పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకు భయపడుతున్నారు – మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 123 : ప్రతిపక్షాలు 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న రాజకీయ…

ఆదిలాబాద్ విమానాశ్రయంపై మరో ముందడుగు

–  జేయూఏతో రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో సమీక్ష – డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగవంతం చేయాలని నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు…

మాక్ అసెంబ్లీ.. డెమోక్రసీని మాక్ చేయడమే

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదనేది వారి చర్యలతో మరోసారి స్పష్టమైందన్నారు.…