Day September 12, 2026

వర్కింగ్ జర్నలిస్టులకు ఏఐపై 21న వర్క్‌షాప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఈనెల 21న‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై తెలంగాణ మీడియా అకాడమి వర్క్‌షాప్ నిర్వహించనుంది. వర్క్ షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్ షాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…

డిసెంబర్ 2027కు నాగపూర్- వరంగల్ హైవే పూర్తి

–  మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : నాగ్‌పూర్-మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే చాలా ముఖ్యమైన రహదారి అని, మొత్తం 310 కి.మీ పొడవు ఉన్న ఈ ప్రాజెక్టులో 280 కి.మీ తెలంగాణలోనే ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు…

మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి – పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి – గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద…

‘రీయింబర్స్‌మెంట్’పై దాటవేత తగదు

– రూ.15 వేల కోట్ల బకాయిల విడుదల ఎప్పుడో ప్రకటించాలి – జీవో 97తో పాలిటెక్నిక్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై కాలయాపన చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని…

పంట నీళ్ల కన్నా పసుపు నీళ్లే ఎక్కువయ్యాయా?

“ముట్టడికి ఎవరు పిలుపునిచ్చారు? పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నదా? భారీ బందోబస్తు, ఆంక్షల మధ్య నిరసనకారులు అక్కడికి ఎలా చేరుకున్నారు? పరిస్థితి డప్పుల మోత వరకు ఎందుకు వెళ్లింది? ఉద్రిక్తత పెరగకుండా నిలువరించడంలో ఎక్కడ లోపం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా పసుపు నీళ్ల ఘటనను మాత్రమే ప్రధాన నేరంగా చిత్రీకరించడం పక్షపాత ఆరోపణలకు…

బియ్యం రాజకీయం

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి, రైస్‌ మిల్లర్లకు మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్‌) బకాయిల వసూళ్లు, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుండగా, మరోవైపు మిల్లర్లు ప్రభుత్వ వేధింపులు, ఆకస్మిక తనిఖీలను నిరసిస్తూ ‘మహా ధర్నా’కు పిలుపునిచ్చారు.…