వర్కింగ్ జర్నలిస్టులకు ఏఐపై 21న వర్క్షాప్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఈనెల 21న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై తెలంగాణ మీడియా అకాడమి వర్క్షాప్ నిర్వహించనుంది. వర్క్ షాప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాంపల్లి ఛాపెల్ రోడ్డులోని మీడియా అకాడమి ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ వర్క్ షాప్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…




