Day September 9, 2026

పోలీసుల దాడిపై గవర్నరుకు బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు

– కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై, హామీలపై ఫిర్యాదుల వెల్లువ – వెయ్యి రోజులు గడిచినా హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ -‌ రైతు బంధు, నిరుద్యోగ సమస్యలపై వైఫల్యం – మా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులు చేశారు – దాడిపై గవర్నర్‌కు ఆధారాలు చూపాం: కేటీఆర్‌ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌లోక్‌భవన్‌లో గవర్నర్‌ ‌శివ్‌‌ప్రతాప్‌ ‌శుక్లాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,…

బీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక వైఖరి

– ఇద్దరు మండలి సభ్యులు స్పీకర్‌ను అవమానించారు – బీఆర్‌ఎస్ దుశ్చర్యలపై చర్యలు తీసుకోవాలి – గవర్నర్‌కు కాంగ్రెస్ సభ్యుల వినతిపత్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా శాసనసభ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారని, మరణించిన ఆయన తల్లిని ఉద్దేశించి…

రూ.10‌వేల కోట్లతో రైల్వే కారిడార్లు

– దేశవ్యాప్తంగా రైల్వే మల్టీ ట్రాకింగ్‌ ‌ – రాష్ట్రంలో ఘట్‌కేసర్‌-‌కాజీపేట మధ్య నాలుగో లైన్‌ ‌ – కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు – మీడియాకు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్‌ ‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9 : ‌రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని…

యూరియా యాప్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదు

– పారదర్శకత, రైతులకు సబ్సిడీ అందించడమే ప్రభుత్వ లక్ష్యం – రాష్ట్రం ఆదర్శంగా కేంద్రం తీసుకొచ్చిన ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌ – కౌలు రైతుల ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9 : పారదర్శకంగా రైతులకుసబ్సిడీ ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్…

ఇన్సూరెన్స్ పేరుతో కోట్లలో బురిడీ

– ఆఫర్ల పేరిట ఆగ‌డాలు – రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయ‌డం – ఐఆర్‌డీఏఐ లైసెన్స్ లేకుండా 20 మందితో నెట్‌వ‌ర్క్ – బాధితుల్లో రైతులు, కూలీలు, పోలీసులు కూడా – విచార‌ణ జ‌ర‌పాల‌ని బాధితుల డిమాండ్‌ మహబూబ్ నగర్, ప్ర‌జాతంత్ర, సెంప్టెంబర్ 9 : ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులమని, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు…

ఇది బీఆర్‌ఎస్‌పై సస్పెన్షన్ కాదు..

– ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్ – నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని అణచలేరు – బీఆర్‌ఎస్‌ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కాదు.. ప్రజల సమస్యలపై చర్చ జరగాలి.. వాటికి పరిష్కారం చూపాలి అని బీఆర్‌ఎస్ డిప్యూటీ…

సమాచార శాఖలో మట్టి గణపతుల పంపిణీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : వపర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడిని పూజించాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులకు మట్టి గణపతి ప్రతిమల పంపిణీని కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ పండుగలను పర్యావరణ పరిరక్షణలో…

గడీల పాలనపై గర్జించిన ధీర వనిత ఐలమ్మ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అణచివేత, దమనకాండకు వ్యతిరేకంగా ఆ మహనీయురాలు ఎగరేసిన ధిక్కార పతాకం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ…

డీజీపీ కార్యాలయంలో కాళోజీ జయంతి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్ 9: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయ‌న‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్, మల్టీ జోన్- II ఐజీ…