Day September 9, 2026

సభాపతిని, దళితులను అవమానిస్తే సహించం

– అంటరానితనం, దొర అహంకారం పేరుకుపోయాయి – ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర – బీఆర్‌ఎస్‌ ‌సభ్యులను ఉసిగొలిపారు – స్పీకర్‌కు కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పలేదు – కుట్రదారులపై అట్రాసిటీ కేసులతో కఠిన చర్యలు – అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9: శాసనసభలో సభాపతి స్థానాన్ని, దళిత వర్గాలను అవమానించేలా బీఆర్…

కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు

– అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచింది బీజేపీ మాత్రమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు రోజులుగా ఆడుతున్న కపట నాటకాలను యావత్ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల…

కాళోజీ గొప్ప కవి

– బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు గొప్ప కవి, ప్రజాప్రతినిధి అని, తెలంగాణ మాండలికాన్ని ఎగతాళి చేసిన వారికి తన శక్తివంతమైన కవితల ద్వారా తగిన సమాధానం ఇచ్చారని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ…

స్పీకర్‌ను శాసించే హక్కు ఎవరికీ లేదు

– మీ బెదిరింపులకుఎవరూ భయపడరు – శుద్ధి కార్యక్రమాల ద్వారా దళితులను అవమానించారు – ప్రతిపక్షంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ…

స్టైఫండ్ డబుల్

– ఆయుష్ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్ – స్టైఫండ్స్ భారీగా పెంచుతూ జీవో జారీ – మంత్రి దామోదర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు…

బీజేపీ ఎమ్మెల్యేల తీరు స‌రికాదు

– మధ్య యుగపు నాటి ఆచారాలను బీఆర్ఎస్ అమలు చేస్తున్నది – దిల్లీలో బీజేపీ, గల్లీలో బీఆర్ఎస్‌ది ఒకే భావ జాలం – పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి…

కాళోజీ సేవలను స్మరించుకోవాలి

– కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆ…

నైపుణ్యాల పేరిట ఉన్న‌త సాంకేతిక విద్య‌కు ఉరి!

రాష్ట్రంలో  పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్వహించిన భారీ ధర్నా, తదనంతర అరెస్టులు రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. కేవలం పటాన్‌చెరులోనే కాకుండా కొత్తగూడెం, రామంతపూర్, వికారాబాద్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం…

కాలంతో నిరంతరం ప్రవహించే ధిమాగి కాళోజీ..

“ఈ ప్రభుత్వాలు నిర్బంధాలు కొనసాగిస్తున్నప్పుడు, అమాయకులైన యువకులను ఎన్కౌంటర్ చేసినప్పుడు వారి దేహాన్ని ధైర్యంగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చి అండగా నిలిచే వారు ఈ తెగువ, ప్రశ్న ప్రమాదంలో పడింది.ధిమాక్ ఉన్న ప్రతి ఒక్కరూ జైల్లలో ఉన్నారు.తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం పై నేడు అచేతన వ్యవస్థ లోకి నెట్టి వేసింది..” సమాజం ఆపత్కాలంలో,ప్రశ్న వెనుకబడిందని…