Day August 28, 2026

లోతైన విశ్లేషణతోనే నేరాల కట్టడి

– సాంకేతికత నేర నియంత్రణకు సాధనం కావాలి – సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల – మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి – సీసీటీఎనఎస్ డేటా నవీకరణ 96 శాతానికి – అర్ధ వార్షిక నేర సమీక్షలో డీజీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను…

మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న మోదీ సర్కార్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ‘నీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష’ అనేదే రక్షాబంధన్ అసలైన సందేశం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు.…

అపూర్వ సన్నివేశం ఆవిష్కృతం

– ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన మంత్రి సురేఖ – వివాదాల తరువాత తొలిసారి సీఎం ఇంటికి  – సీఎంకు ఆడబిడ్డల ఆశీర్వాదాలు ఉండాలని వ్యాఖ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రక్షా బంధన్ సందర్భంగా అపూర్వ సన్నివేశం ఆవిష్కృతం అయింది. అదేమిటంటే ఇటీవల వివాదంలో చిక్కుకున్న దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి…

బీసీ, ఈబీసీ విద్యార్థులకు చేయూత

– విదేశీ విద్య కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం – 1 ‌నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026…

ఖమ్మం బాలికకు మంత్రి పొంగులేటి ప‌రామ‌ర్శ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి ఆమెకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బాలికకు…

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుని, చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ప్రజ్ఞానంద విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయమని…

విశ్వనగరం పేరిట విషాద నగరంగా మార్చారు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్ – తార్నాక డివిజన్‌లో బీజేపీలో చేరిన పలువురు విద్యావంతులు, స్థానికులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : రాబోయే మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే కేంద్ర పథకాలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ప్రధాని…

రేవంత్‌రెడ్డి ప్రోత్సాహాన్ని మరువలేను

– సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క – మంత్రులు, పార్టీ సీనియర్లు, ప్రముఖులు, జర్నలిస్టులకు రాఖీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : ఒక ఆదివాసి బిడ్డగా, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డగా తనను ఈ స్థాయికి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర, కృషి ఎంతో ఉందని పంచాయతీరాజ్,…

అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక

– 16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీ డ్రా – రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ – పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ…