Day August 28, 2026

ప్ర‌జల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఇంట రాఖీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావుకు మహిళా ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…

పత్రికలు ప్రభుత్వాలను నడపగలవా?

“సమాచార విస్ఫోటం జరిగిన ఈ కాలంలో మీడియా బాధ్యత మరింత పెరిగింది. ఒకప్పుడు వార్త కోసం పాఠకుడు పత్రికను ఆశ్రయించేవాడు. ఇప్పుడు పత్రికలు, టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమాలు ఒకే విషయాన్ని అనేక రూపాల్లో అందిస్తున్నాయి. వేగం పెరిగింది; నిర్ధారణకు సమయం తగ్గింది. ఈ పోటీలో ముందుగా చెప్పాలనే ఆత్రుత, నిజాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే…

భారత గండక్ నదిలోకి నేపాల్ వరదల మృతదేహాలు

ఖట్మండు, ఆగస్ట్ 28 : నేపాల్ వరదల్లో వం దల మంది చనిపోయారు. వారి మృతదేహాల ను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపా ల్లోని చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమ య్యాయి. భారత్లోని ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ వద్ద గండ క్ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశా రు. భారత…

రాయదుర్గ్ భూముల వేలంలో రికార్డు

– ఎకరాకు రూ.266.53 కోట్లు – రిజర్వ్ ధరపై 52.3 శాతం ప్రీమియం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పాన్‌మక్తా ప్రాంతంలో పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల వేలంనకు భారీ స్పందన లభించింది. రాయదుర్గ్‌లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధరకు…

కాంగ్రెస్‌ ‌వెయ్యి రోజుల పాలనపై సమర భేరి

– 2 నుంచి వారం రోజులపాటు బీఆర్‌ఎస్‌ నిరసనలు – 420 హామీలు అమ‌లు కానందుకు – నియోజకవర్గాల్లో ధర్నా, వంటావార్పులు, రైతు సదస్సులకు పిలుపు – చివ‌రి రోజున అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌కు విన‌తులు                              …

ముగింపు దశకు ఇందిరా మహిళాశక్తి భవనాలు

– మహిళా సాధికారతే లక్ష్యం – త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం – మహిళా సంఘాలకు మౌలిక వసతులు – జిల్లాస్థాయిలో సాధికారత కేంద్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం…

గనుల శాఖలో అవినీతి మేట

– లెక్కకు మిక్కిలిగా జయరాజ్ ఆస్తులు – రిమాండుకు ఆదేశించిన ఏసీబీ కోర్టు  – వరంగల్ జైలుకు తరలింపు వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం వ‌రంగ‌ల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు…

ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

– వాట్సాప్, ఈ-మెయిల్ లో వచ్చిన వాటిని వారంలో పరిష్కరించాలి  – ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 28: ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా తెలియజేసి వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపించినా అధికారులు వెంటనే స్పందించి, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది

– కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినందుకు బాధపడుతున్న ప్రజలు – రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఎందుకు వేయరు? – సీఎస్ సంజయ్ జాజుతో పలు అంశాలపై చర్చించిన ఎంపీ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.…