Day August 25, 2026

విశ్వవిద్యాలయ మానసిక సంక్షోభం: విద్యార్థుల ఒత్తిడి మరియు మూల్యాంకన విధానాల వైఫల్యం

“మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని “కాటాస్ట్రోఫిక్ థింకింగ్” అని పిలుస్తారు. ఒక రసాయన శాస్త్ర పరీక్షలో తప్పు సమాధానం ఇవ్వడం చిన్న తప్పుగా కాకుండా జీవిత పతనానికి ఆరంభంగా విద్యార్థులు భావిస్తున్నారు. స్కాలర్‌షిప్ పోతుంది, తల్లిదండ్రులను నిరాశపరుస్తాను, భవిష్యత్తు మూసుకుపోతుంది అనే ఆలోచనలు వారి మనసును ఆక్రమిస్తున్నాయి. ఈ నిరంతర భయ భావన విద్యార్థులు పరీక్షల్లో…

యూఎస్‌ ‌పర్యటనపై రేవంత్  వివరణ ఇవ్వాలి

– అమెరికా పర్యటన ఎందుకో వివరంగా చెప్పాలి – మేయర్‌ ‌మమ్దానీని ఎందుకు కలవాలనుకున్నారో చెప్పాలి – నిబంధనల మేరకే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయాలు – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టీకరణ న్యూదిల్లీ, ఆగస్ట్ 25 : అమెరికా పర్యటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి క్లారిటీ ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల…

సురేఖ, చిన్నారెడ్డి ఔట్?

– ఆ ఇద్దరిపై వేటుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం – నివేదికలో కఠిన చర్యలకు సిఫార్సులు – పీసీసీ చీఫ్ కు నివేదిక అందించిన మల్లు రవి – కాంగ్రెస్ లో క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టీకరణ – పార్టీ లైన్ దాటితే చర్యలు ఉండాల్సిందేనని వెల్లడి – కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయాలను బట్టి చర్యలు…

గురుకుల భవనం నుంచి దూకిన విద్యార్థిని

– పరిస్థితి విషమం.. దవాఖానకు తరలింపు – సిద్దిపేట జిల్లాలో కలకలం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశా లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్న బాలిక మూడంతస్తుల భవనంపై నుంచి…

ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కు డాక్టర్ వైఎస్ అవార్డు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 25: దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ కు ఎంపిక చేసిన‌ట్టు ‘డాక్టర్ వైఎస్ఆర్ అండ్‌ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్…

టిమ్స్‌లోనూ నిమ్స్ టారిఫ్‌ల అమలు

– ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం హైౖ²దరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌ను అనుసరించడంతోపాటు, నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిమ్స్ టారిఫ్‌ల అమలు ద్వారా హాస్పిటల్ ప్రారంభ దశ…

శ్రీశైలం వడ్డెర సత్రంలో దారుణం

-ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య -నెల రోజులుగా సత్రంలోనే ఉండడంపై అనుమానాలు -దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు నంద్యాల, ఆగస్టు 25 : శ్రీశైలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజులుగా గ‌ది నుంచి…

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి

– రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలి – దేవాదులకు అడ్డంకులన్నీ తొలగించాలని సీఎం రేవంత్ ఆదేశం – భూసేకరణ, ఆర్ అండ్‌ ఆర్, అటవీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత రానివ్వం – గోదావరి జలాలను గరిష్ఠంగా ఎత్తిపోసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు – రైతుల చేతికి పరిహారం చేరడమే ప్రభుత్వ లక్ష్యం –…

ముస్లింలకు సీఎం ‘మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : ‘మిలాద్ ఉన్ నబీ’ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ పవిత్ర దినం ముస్లింలకు ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. ప్రవక్త మహ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, కరుణ, మానవత్వం, ధర్మబద్ధమైన జీవన…