Day August 25, 2026

సర్కార్‌పై పోరాటం ఆగదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – ముగిసిన  మహా నిరాహార దీక్ష – వైద్యుల హెచ్చరికలు, ముఖ్య నాయకుల ఒత్తిడితో దీక్ష విరమణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు చేపట్టిన…

ఇందిరమ్మ టవర్స్ కు వడివడిగా అడుగులు

– 15 నియోజకవర్గాల్లో టెండర్ ప్రక్రియ పూర్తి – 27 నుంచి 30 వరకు లక్కీ డ్రా – మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం – సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ – రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : పేదవాడికి కూడా నగరంలో సొంత…

రైతులను చైతన్యపరచాలి

– దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి – ఎల్ నినో, నీట్-పీజీ ఎంట్రెన్స్, పర్యాటకం అభివృద్ధిపై కలెక్టర్లతో సీఎస్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, నీట్-పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయం…

వ‌న మ‌హోత్స‌వ ల‌క్ష్యాన్ని చేరుకోవాలి

– మిగిలిన లక్ష్యాన్ని వర్షాల సమయంలో పూర్తిచేయాలి – ఉపాధి హామీ కూలీల” రోజుకు కనీసం 60మందికి పని కల్పించాలి – మహిళా సంఘాలు కుట్టే యూనిఫామ్‌లలో నాణ్యతకు ప్రాధాన్యత – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం…

అధికార్ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు అవ‌సరం!

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని అంజయ్యనగర్–కొండాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఆగస్ట్ 22న కుప్పకూలడం, ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. నగరంలో ఒక అక్రమ కట్టడం కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు, బహుశా ఆఖరిది  కాకపోవొచ్చు. అయితే, ప్రతి ప్రమాదం తర్వాత వినిపించే అధికారిక ప్రకటనలు, కారణాలు…