Day August 19, 2026

విదేశీ పెట్టుబడులు వేగవంతం

Foreign investments set to accelerate Centre mulls raising FDI approval limits

“ఎఫ్‌డీఐ ద్వారా విదేశీ మూలధనం దేశంలోకి రావడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉపాధి కల్పన, సరఫరా గొలుసుల అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. సాంకేతికత, నిర్వహణ నైపుణ్యం, ప్రపంచ మార్కెట్లకు ప్రాప్యతతో కూడిన పెట్టుబడులు దేశీయ తయారీ, సేవల రంగాలను బలోపేతం చేయగలవు..” ఎఫ్‌డీఐ అనుమతి పరిమితి పెంపుపై కేంద్రం యోచన…

పోర్ట‌ల్ మారిందంతే…పాట్లు త‌ప్ప‌డంలేదు!

తెలంగాణా హై కోర్ట్ 22-ఎ కింద నిషేధిత భూముల జాబితాలో వ్యవసాయ భూములను చేర్చడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించ‌డ‌మే కాదు, పారదర్శకత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను నిలిపివేయడంపై వివరణ కోర‌డం తాజా ప‌రిణామం.  ఇదే సమయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా అధికారుల తప్పుల…

బాలికల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు

– ఐదుగురికి జీవిత ఖైదు.. మరో 28 మందికి పలు శిక్షలు – తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం – సిఐడి మహిళా భద్రతా విభాగం దర్యాప్తుతో కేసులో కీలక తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: బాలికలను ఉద్యోగాల పేరుతో మోసగించి అక్రమ రవాణా, లైంగి క దోపిడీకి…

27 నుంచి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లాటరీ

– యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం – 20 సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అర్హుల జాబితా – 23 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : క్యూర్ పరిథిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు హౌసింగ్…

వచ్చే నెలలో హుజూర్‌నగర్ కాలనీ ప్రారంభం

– 2,160 ఇళ్ల మోడల్ కాలనీకి తుది మెరుగులు – అర్హులకే ఇళ్లు.. ఒక్క అనర్హుడికీ అవకాశం ఇవ్వొద్దు – అన్ని వసతులు కల్పించాకే గృహ ప్రవేశం – అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : హుజూర్‌నగర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 2,160 గృహాల హౌసింగ్ కాలనీని సెప్టెంబర్ మొదటి…

22-ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం

ప్రతీ కేసును వేగంగా పరిష్కరించాలి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం మా భూమి మాకు దక్కింది : దరఖాస్తుదారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : నిషేధిత జాబితా(22/ఎ)లో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ, హౌసింగ్,…

అడ్డగోలు నిర్ణయాలతో రోడ్డున పడ్డాం

– 22-ఎ నిషేధిత భూముల బాధితుల గోడు -తెలంగాణ భవన్‌కు పోటెత్తిన బాధితులు – అండగా ఉంటామని హరీష్‌రావు భరోసా – న్యాయ సహాయం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఎ నిషేధిత భూములు, యూఎల్‌సీల పేరుతో ప్రైవేట్ ఆస్తులపై అడ్డగోలుగా విధించిన నిషేధాల వల్ల…

మెరుగైన వలస విధానాల కోసం కృషి

– ఫిలిప్పీన్స్‌లో ఎన్నారై అడ్వైజరీ కమిటీ పర్యటన – మనీలాలో కమిషన్‌ ఆన్‌ ‌ఫిలిప్పీన్స్ ఓవర్సీస్‌ అధికారులతోనూ భేటీ – ఉత్తమ వలస విధానాలపై చర్చలు – ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 19 : రాష్ట్రం నుంచి గల్ఫ్ ‌దేశాల్లో ఉపాధి కోసం వలస…

రైలు, రహదారి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట

– రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ఆమోదం – కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, ఆగస్ట్19 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు…