Day August 19, 2026

హరీష్ రావు, తలసానిల హౌస్ అరెస్ట్

– టిమ్స్ సందర్శనకు బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు బీఆర్ఎస్‌ నేత‌లు, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని బుధ‌వారం హౌస్ అరెస్టు చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలోని అన్ని…

డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

– ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసి వారి వద్ద కొనుగోలు చేస్తున్న 16మందిని అదుపులోకి…

క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి

– నాయకులు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ దిశానిర్దేశం నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 19 : జిల్లా కేంద్రంలోని దుబ్బలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నుంచి పార్టీ విస్తరణ,…

బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి

– ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి – రుణంతోపాటు రైతు ఆదాయమూ పెరగాలి – క్యూర్, ప్యూర్, రేర్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యూహాలు – ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్…

ఇరాన్ క్షిపణి దాడులపై అరబ్ ఆగ్రహం

– ఇరాన్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 19 : ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను ఈనెల 19నుంచి నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ ఈ చర్య తీసుకుంది. ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్‌తో అన్ని వాణిజ్య, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను…

కశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదుల తరలింపు

– నసీర్ మాద్నీ సంచలన వ్యాఖ్యలు లాహోర్, ఆగస్ట్ 19 : పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఈనెల 14న జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ అనే ఆ బోధకుడు కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.…

కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం

– అర్ధరాత్రి వేళ ఘ‌ట‌న.. 9మంది మృత్యువాత – మృతులు బంగ్లాదేశీయులుగా గుర్తింపు కోల్‌కతా, ఆగస్టు 19 : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ చిన్నారి సహా తొమ్మిదిమంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 1.45 నిమిషాలకు…

25న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా

– 100 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ఆగస్టు 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా జరగనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో(యూఈఐజీబీ-ఎంసీసీ)కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫార్మసిస్టు,…