Day August 19, 2026

థియేటర్‌ ‌స్క్రీన్స్ ఆధారంగా టికెట్‌ ధ‌ర‌లు

– సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు – ఐదు షోలకు అనుమతి.. ఆదాయంలో కార్మికులకు వాటా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్19 :  తెలంగాణలో సినిమా టికెట్‌ ‌రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్‌ ‌థియేటర్స్ ‌కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7.1 సౌండ్‌, 2‌కె/4కె స్క్రీన్లకు స్పెషల్‌ ‌కేటగిరీ…

బాలికపై అత్యాచార యత్నం.. హత్య

పుణె జిల్లాలో దారుణ ఘటన -యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పుణె,ఆగస్ట్19: ‌మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడికి…

పరకాల అభ్యర్థిని నువ్వెట్లా ప్రకటిస్తావ్‌ ?

– సీఎం రేవంత్‌ పై చిట్టెక్క ఘాటు విమర్శలు – జెన్ జీ అంటూ డైపర్లు వేసుకునే వ్యక్తికి టికెట్టా? – పీసీసీ నేతలపై కొండా సుష్మిత తీవ్ర విమర్శలు – ‘అచ్చా కాంగ్రెస్ – పచ్చ కాంగ్రెస్’ కామెంట్లతో తీవ్ర సంచలనం – దమ్ముంటే పరకాలలో నాపై పోటీ చేసి గెలవాలి : రేవూరికి…

టిక్కెట్‌ ఇవ్వకుంటే ఒంటరి పోరు

– సీఎం రేవంతా.. పొంగులేటా? – కాక రేపిన కొండా సురేఖ తనయ – ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ మల్లు రవి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : కాంగ్రెస్‌ ‌టికెట్‌ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్‌ ‌సంచలన ప్రకటన చేశారు. పరకాల…

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి

– ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి – రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర,ఆ గస్టు 19 : గ్రామీణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోట్లాది నిధులను కేటాయిస్తూ  పల్లెల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.…

సవాళ్లకు అనుగుణంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ

– ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం – డీజీపీ ఆనంద్ – గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎసఐబీ నుంచి 513మంది ఇతర విభాగాలకు బదిలీ – డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి – రెండు నెలల అటాచ్‌మెంట్ అనంతరం సిబ్బందికి కొత్త బాధ్యతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: మారుతున్న నేర…

విద్యార్థులే హంత‌కులు

– దోపిడీ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య – బాబు అనే ఒక్క మాటతో వీడిన మిస్టరీ – సోషల్ మీడియా ఆధారంగా పథక రచన  – రూ.1.54 లక్షల నగదు, కత్తి, ఐఫోన్, సెల్‌ఫోన్లు, గ్లౌజులు, మాస్కులు స్వాధీనం – వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు…

ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలి

– సుప్రీంకోర్టు తీర్పును గౌర‌వించాలి – ఆయుష్ విద్యార్థుల న్యాయ‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19 : ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర…

పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తేవాలి

‘నీట్‌’ లీక్‌ వ్యవహారంలో సుప్రీం విచారణ న్యూదిల్లీ, ఆగస్టు 19 : ‘నీట్‌’ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థలో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. ఎన్‌టీఏలో చేపట్టిన…