Day August 17, 2026

‘కళ్యాణల‌క్ష్మి, షాదీముబారక్‌’ ‌కొనసాగుతాయి

– గత ప్రభుత్వం పక్కాగా అమలు చేయలేదు – అందుకే కోర్టుల్లో కేసులు వచ్చాయి – దీనిపై డివిజన్‌ ‌బెంచ్‌కు అప్పీల్‌ ‌చేస్తున్నాం – ధర్నాలు చేసే వారు ప‌థ‌కాల‌లో తప్పిదాలపై మాట్లాడాలి – మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం, ‌శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ…

రాజమహేంద్రవరంలో విషాదం

– గోదావరిలోకి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్య రాజమహేంద్రవరం, ఆగస్ట్ 17:  ‌తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్‌ ‌రైలు వంతెన పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి దూకింది. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడు నీటిలోకి దూకారు. మనవడు ప్రాణాలతో…

ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– ఏకీకృత వ్యవస్థగా ’తెలంగాణ సేఫ్‌’ ‌తీసుకొచ్చాం – ‘ఎక్స్’ ‌వేదికగా సీఎం రేవంత్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: ‌ ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘ఎక్స్’  ‌వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం…

ప్రతీ ఆరు నెలలకో కొత్త హాస్పిటల్

– అత్యంత ప్రాధాన్యతాంశాలుగా విద్య, వైద్యం – 2027 డిసెంబర్ నాటికి అన్ని దవాఖానలు సిద్ధం – బీఆర్ఎస్ నేతలు టిమ్స్ కు కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారు – మీరే కడితే మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు * సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 :…

పార్టీని సజీవంగా నిలిపేది కార్య‌క‌ర్త‌లే

– కష్టకాలంలో జెండా మోసిన వారే అసలైన బలం – సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేర్చే వారధి కాంగ్రెస్ శ్రేణులే – ఆహార భద్రతా విప్లవం.. 3.42 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం – బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ, డిండిలను ముందుకు తీసుకెళ్తాం…

ఎన్యూమ‌రేష‌న్ ద‌శ ముగిసింది

– పార్టీల ప్ర‌తినిధుల‌కు వెల్ల‌డించిన సీఈఓ -సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ – ప్ర‌తినిధుల‌కు ఓట‌ర్ల జాబితా అంద‌జేత‌ – రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17 : జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

విద్యార్థులను కలవండి.. చర్చించండి

– జార్ఖండ్ సీఎం సోరెన్‌కు రాహుల్ లేఖ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను వినాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్…

జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా…