Day August 17, 2026

అంగన్‌వాడీలకు పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

– 60ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలగినా ప్రయోజనం – ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల చెల్లింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 65 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన వారికి పెంచిన మొత్తంతోపాటు 60 సంవత్సరాలు లేదా అంతకంటే…

రిటైర్మెంట్ డబ్బులపై భార్యాభర్తల గొడవ

– భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను భార్య రోకలి బండతో కొట్టి హతమార్చడం కలకలం రేపింది. స్థానిక హనుమాన్ నగర్‌లో చెందిన వెంకటేశం-రాజమణి దంపతులు నివస్తున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్…

డివైడర్‌ను ఢీకొన్న బైక్

– కాళీ మందిర్ వద్ద ప్రమాదం.. విద్యార్థి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని 23 ఏళ్ల వికాస్‌గా గుర్తించారు. ప్రమాదంలో…

ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది

– ప్రచారం, ఫలితం కాంగ్రెస్‌ది – సనత్‌నగర్ టిమ్స్‌ అంశంపై హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ రూపకల్పన చేసిన…

ఉప్పల్ పరిధిలో మెడికో ఆత్మహత్య

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కె.భరద్వాజ్ రెడ్డి(18) నిర్మాణంలో ఉన్న ఒక భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికో బలవన్మరణానికి గురికావడంతో ఆయన కుటుంబంలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. భరద్వాజ్ రెడ్డి…

బెంగాల్ తారాపీఠ్ హోటల్‌లో మంటలు

– ఏడుగురి మృతి – నిద్రలో ఉన్న సమయాన ఘ‌ట‌న‌ కోల్‌కతా, ఆగస్టు 17 : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా తారాపీఠ్‌లో నాలుగు అంతస్తుల ఒక హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగామంటలు చెలరేగాయి.…

బీహార్ అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట

– ఏడుగురు భక్తుల దుర్మరణం పాట్నా, ఆగస్టు 17 : బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. శ్రావణమాసం సోమవారం కావడంతో ఈ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి మధ్యలో ఒక విద్యుత్‌…

ప్రజా సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం

– గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి – ఎంపీడీ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి – అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి – గోవింద‌రావుపేట ‘ప్ర‌జావాణి’లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ప్రజల సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం చూపాలని, మండల ప్రజావాణికి వచ్చిన…