Day July 17, 2026

కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులివ్వాలి

– ప్ర‌భుత్వ స‌బ్సిడీలు, ప‌థ‌కాలు అందించాలి – కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ డిమాండ్‌ – క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌ వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కౌలు రైతుల సమావేశం వికారాబాద్ లో శుక్ర‌వారం జరిగింది. తొలుత‌ కౌలు రైతులు, సాధన…

హైడ్రోజన్‌ ‌రైలుతో నూతన శకం ఆరంభం

– భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి – తొలి రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ – అనేక ప్రత్యేకతలతో పర్యావరణహితంగా తయారీ న్యూదిల్లీ, జులై 17 : భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైందనే చెప్పాలి. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను…

మనసు ఫౌండేషన్ కృషి అభినందనీయం

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర మీడియా అకాడమీ చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనసు ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం చర్చలు జరిపారు. మీడియా అకాడమీ…

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్

– భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు – మంత్రి కోమటిరెడ్డికి దుద్దిళ్ల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రవాణా,…

అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం రాష్ట్రానికి గర్వకారణం

– గురుకుల విద్యార్థిని ప్రవళికను అభినందించిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం…

విద్య‌, వైద్యంపై ఖ‌ర్చు రాష్ట్ర ప్ర‌గ‌తికి పెట్టుబ‌డి

– వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు – 24వేల‌కు పైగా ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో అగ్ర‌గామిగా వైద్య‌ రంగం – ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ – 247 మంది న‌ర్సింగ్ అధికారుల నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన…

ప్రభుత్వోద్యోగులకు మహా భరోసా

– అట్టహాసంగా న్యూ హెల్త్ స్కీమ్ ప్రారంభం – 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయుక్తం – సీజీహెచ్ఎస్ ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు – పథకాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా, నమ్మకం…

ఉపాధ్యాయ నియామ‌క నిబంధ‌న‌ల‌ను స‌మీక్షించాలి

– టీచ‌ర్‌, విద్యార్థుల నిష్ప‌త్తిని క‌చ్చితంగా అమ‌లు చేయాలి – విద్యాశాఖ కార్య‌ద‌ర్శికి ఎమ్మెల్సీ కొముర‌య్య లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020), ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్), ప్రాథమిక తరగతులలో అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలుతో పాఠశాల విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులకు…

ఇంటర్ అర్హతతో రేపు మెగా జాబ్ డ్రైవ్

– హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక కాజిపేట, ప్రజాతంత్ర, జూలై 17: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీ నిర్వహిస్తున్న టెక్-బీ ప్రోగ్రాం కోసం ఈనెల 18న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఐసీఎస్సెస్ కంప్యూటర్…