Day July 4, 2026

బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం అగ్ర‌స్థానం

Minister Uttam Kumar Reddy

ఆధునిక రైస్ మిల్లులే భవిష్యత్తుకు బాట బియ్యం ఎగుమతులు చేసే మిల్లులకు ప్రోత్సాహకాలు మిర్యాలగూడలో  బందారు అగ్రోటెక్ రైస్ మిల్లు ప్రారంభం ప్రారంభించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర…

మిడ్జిల్‌లో నాటిన మొక్క మహావృక్షమైంది

 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

– 20 ఏళ్ల క్రితం జూలై 4న మీరు ఇచ్చిన గెలుపుతోనే ఈ స్థాయికి చేరాను – నాటి ‘డార్క్ మండలాన్ని’ అభివృద్ధి పథంలో నిలుపుతాం -జడ్చర్ల ఆత్మీయ సమ్మేళనంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, జులై 4:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మిడ్జిల్ మండల ప్రజలు సరిగ్గా 20 సంవత్సరాల…

నిలోఫర్‌లో పసికందును వదిలేసిన తల్లిదండ్రులు

హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జులై 4: అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందును తల్లిదండ్రులు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన నగరంలోని నాంపల్లి నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన దంపతులు తమ ఆరు రోజుల మగ శిశువును హాస్పిటల్‌లో చేర్చారు. శిశువు శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. ఏప్రిల్‌ 25‌న శిశువును నీలోఫర్‌లో చేర్చిన…

బీఆర్ఎస్ తెచ్చిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్ర‌మే

– దీనిపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం.. ఇదే మా స్టాండ్‌ – ఈ అప్పుల‌తో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తులు, ఆదాయం పెంచింది – డిప్యూటీ సీఎం చెప్పిన రూ.8,21,651 కోట్లు క‌ట్టు క‌థ‌ – అప్పుల‌పై ర‌క‌ర‌కాల లెక్క‌లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు – కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ల దాడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై…

నిజమైన ప్రజానాయకుడు రేవంత్‌

-‌ ప్రజల కోసం పరితపించే పెద్ద మనసు ఆయన సొంతం – నిరంతరం పేదల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి – మిడ్జిల్‌ సభలో సీఎం రేవంత్‌పై భట్టి ప్రశంసలు నాగర్‌క్నూలు, ప్రజాతంత్ర, జూలై 4: తనను ఆదరించిన ప్రజల దీవన పొందాలని, వారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన సీఎం రేవంత్‌ ‌రెడ్డిది పెద్ద మనసని…

రేవంత్‌ ‌రెడ్డికి బండి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడా కష్టపడి పైకొచ్చినవారే అని అన్నారు. సీఎం రేవంత్‌ 6 ‌గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. ‘సర్‌’ ‌పేరుతో కాంగ్రెస్‌…

కవితకు ఎన్నికల సంఘం షాక్‌

‌- టిఆర్‌ఎస్‌ పేరు మార్చుకోవాలని నోటీస్‌ – అలాంటి ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసిన కవిత – అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 4: కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ…

బావిలో పడ్డ ఎద్దును రక్షించబోయి మృత్యువాత

– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు దుర్మరణం భోపాల్‌,‌ జులై 4: బావిలో పడిన ఎద్దును రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌ ‌లోని సత్నా జిల్లాలో చోలుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరమ్‌సేడ గ్రామంలో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ…

యుద్దం వేళ ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం

– ఇంధనంపై ప్రజలను భయపెట్టే యత్నాలు జరిగాయి – సమర్థంగా సవాళ్లను అధిగమంచగలిగాం – రాజస్థాన్‌లో గ్రీన్‌ ‌రిఫైనరీని ప్రారంభించిన ప్రధాని మోదీ జయపుర, జులై 4: పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో ఇంధన సంక్షోభాన్ని విజయవంతం ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయాలు చేశారు. కానీ వారి కుట్రలు…