Day July 4, 2026

ఎన్‌డీఎస్ఏ, సీడ‌బ్ల్యుసీ అనుమతి వ‌చ్చాకే నీటి నిల్వ

– ప్రజల ప్రాణ భద్రత‌కే అత్యంత ప్రాధాన్యం – రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదే – భద్రాచలంతోపాటు దిగువన ఉన్న 40 గ్రామాల భద్రతలో రాజీ లేదు – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జునసాగర్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

– సీఎంను క‌లిసిన ప‌లువురు  మంత్రులు  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : ప్రజా జీవితంలో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీ‌హ‌రిలు ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి…

ప్రజారోగ్య పరిరక్షణకు పక్కా చర్యలు

– ఆహార భద్రతపై సీస్ సంజయ్ జాజూ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి…

తొలి రోజు మంచులింగం దర్శించుకున్న 12 వేల మంది భక్తులు

జమ్ము, జులై 4: కట్టుదిట్టమైన భద్రత, వాతావరణ అవాంతరాల మధ్య హర హర మహాదేవ్‌ అం‌టూ బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్‌ ‌మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్‌యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు,…

పార్లమెంట్‌ ‌వర్షాకాల షెడ్యూల్‌ ‌ఖరారు

– 20 నుంచి ఆగస్ట్ 13 ‌వరకు సమావేశాలు – ‘ఎక్స్’ ‌వేదికగా వెల్లడించిన కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ, జులై 4: పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ‌ఖరారయ్యింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు సోషల్‌ ‌డియా ఎక్స్‌లో పేర్కొన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు…

అభివృద్ది కార్యక్రమాల్లో వేగం పెంచాలి

– ‘క్యూర్’ పరిధిలో అర్భన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు – అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి దిశానిర్ధేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

‘తెలంగాణ-విక్టోరియా’ మధ్య సాంకేతిక సహకారం

– మంత్రి శ్రీధర్‌బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టంను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం బీఆర్…

ఐఐఐటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

– ఆరో అంతస్తు నుంచి దూకి.. – అనారోగ్యం, కుటుంబ సమస్యలే కారణమా? శేరిలింగంపల్లి,  ప్రజాతంత్ర, జూలై 4 : గచ్చిబౌలిలోని ఐఐఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్(20)గా పోలీసులు…

అల్లూరి త్యాగం అనిర్వచనీయం

– అన్యాయాన్ని ప్రశ్నించడమే నిజమైన నివాళి – అల్లూరి జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.…