Day July 3, 2026

లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి

– యువతితో కలిసి వచ్చిన ఫారూఖ్‌ అనే వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: నగరంలోని లంగర్‌హౌస్‌ ‌పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని రేణుక(26)గా పోలీసులు గుర్తించారు. లాడ్జ్‌లో యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు తెలిపారు. ఫారూఖ్‌ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్‌…

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు

-హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం జిల్లాల్లో భారీ వర్ష కురిసే అవకాశం…

రండి.. అప్పుల సంగతి తేలుస్తా

 – అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టలేరు – హరీష్‌ ‌రావుకు మరోమారు మంత్రి జూపల్లి సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 3: అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు మరోమారు సిద్ధమయ్యారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని.. సాయంత్రం 5 గంటలకు వస్తానని బీఆర్‌ఎస్‌ ‌నేతలకు మరోసారి సవాల్‌ ‌విసిరారు. మీరు సిద్ధమైతే ముందే చెప్పండి. తన…

పాకిస్థాన్‌లో లోయలో పడ్డ బస్సు

– 40మంది ప్రయాణికుల దుర్మరణం ఇస్లామాబాద్‌,‌ జూలై 3 : పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ ‌బలూచిస్థాన్‌ ‌రాష్ట్రంలో షేరానీ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న షేరానీ…

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

– వరంగల్‌ ‌జిల్లా పాపయ్యపేట వాసులుగా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: మేడ్చెల్‌ ‌జిల్లాలోని ఘట్‌కేసర్‌ ‌సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులు వరంగల్‌ ‌జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్‌, ‌శిరీషగా గుర్తించారు.…

అంగన్‌వాడీల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’కు సాయం చేయాలి

– కేంద్ర మహిళా సంక్షేమ‌ శాఖ మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి…

ఎల్‌నినోతో బలహీనపడిన రుతుపవనాలు

– పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 3 : ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని,…

ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు

– గతాన్ని తెలుసుకుంటే భవిష్యత్తును బలంగా నిర్మించగలం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 3 : గతాన్ని తెలుసుకున్నప్పుడే భవిష్యత్తును బలంగా నిర్మించగలమని, మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత…

ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలు ఇవ్వాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: బీఎల్‌వోలు కచ్చితంగా ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను స్వయంగా ఓటర్లకు అందచేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పర్యటించి ఆ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్…