Day June 24, 2026

రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ,ప్రజాతంత్ర,జూన్24: శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో బుధవారం ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కల్యాణ మండపం వరకు మంత్రి…

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు భూసేకరణ ప్రక్రియ షురూ

– భూములను పరిశీలించిన ఎమ్మెల్యేలు వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24 :‌ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్‌ ‌రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ పక్రియను అధికారులు ప్రారంభించారు. సయ్యద్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ ‌టి.రామ్మోహన్‌ ‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే…

పరాయి ఆట నుంచి ప్రపంచాధిపత్యం వైపు…

From Lord's Glory to Global Dominance: The Rise of Indian Cricket

లార్డ్స్‌ నుంచి ప్రపంచ శిఖరాగ్రం వరకు: భారత క్రికెట్ ప్రస్థానం భారతదేశ క్రీడా వినీలాకాశంలో ఒక ధ్రువతారగా, కోట్లాది మంది హృదయ స్పందనగా నిలిచిన క్రికెట్ క్రీడ, కేవలం ఒక ఆట మాత్రమే కాదు; అదొక సామాజిక ఉద్వేగం, జాతీయ సమైక్యతా బంధం. పరాయి పాలనలో బానిస సంకెళ్లతో మూలుగుతున్న కాలం నుంచి, నేడు అంతర్జాతీయ…

సీఎం రేవంత్ కు హైకోర్టులో ఊరట

– కోవిడ్-19 నాటి కేసు కొట్టివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమ యంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కమలాపూర్ లో విస్తృతంగా ప్రచారం…

డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడ్డ వ్యక్తికి వారం జైలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి నిజామాబాద్ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు. స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన…

ముప్పై ఏడు శాతం వోటర్లు అనుమానాస్పదులా?!

“అయితే రానున్న మహా ప్రమాదానికి సూచనలు, ప్రమాద ఘంటికలు మోగడం అప్పుడే మొదలయింది. సర్ ప్రక్రియకు ముందస్తుగా జరిపిన మ్యాపింగ్ ప్రక్రియలో రాష్ట్రంలో ఇప్పటికి వోటర్ల జాబితాలలో ఉన్న మూడు కోట్ల ముప్పైతొమ్మిది లక్షల మందిలో, రెండు కోట్ల ముపై రెండు లక్షల మందిని ఎన్యూమరేటర్లు కలిశారు. జూన్ 4 నాటికి జరిగిన మ్యాపింగ్ ప్రకారం,…

రిజర్వేషన్ల‌ను ర‌ద్దు చేయడమే బీజేపీ టార్గెట్

– కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ న్యూదిల్లీ: లోక్‌స‌భ‌లో మూడవ వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దాంతో రిజర్వేషన్లను అంతం చేయాలని ఆ పార్టీ చూస్తున్నట్లు కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ఆరోపించారు. మూడోవంతు మెజారిటీ రాగానే రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వే షన్ ప్రక్రియను పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా…

శ్రీరాముడి పేరిట కుంభకోణమా?

“చారిత్ర‌కంగా, రామాయణం మనకు పాలకులు ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉంటారని బోధించింది. సీతాదేవి అగ్నిపరీక్షకు, ఆ తర్వాత అరణ్యవాసానికి గురైనప్పుడు, అది రాజ‌రికానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఒక‌ స్వర్ణ ప్రమాణంగా ప‌రిగ‌ణించారు. నాయకత్వానికి సంపూర్ణ పారదర్శకత అవసరమని నిరూపించిన ఒక కఠినమైన, నాటకీయ ప్రదర్శన అది. ఈ రోజు, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర…

నవంబర్‌ ఎన్నికలు, భారత మార్కెట్‌ను శాసించే పెద్దన్న కుట్రలు..!!

“భారత మార్కెట్‌ను, రాజకీయాలను శాసించే పెద్దన్న వ్యూహం కూడా ఉంది. నవంబర్ 2026 మొదటి వారంలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తే యుద్దాలు ముగిస్తానన్న ట్రంప్‌ ,అనేక దేశాల్లో మరిన్ని యుద్దాలను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా నరమేధ యాగం చేస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగానే కాదు అమెరికాలో కూడా ట్రంప్‌పై వ్యతిరేకత…