Day June 24, 2026

అమానుషత్వం: యం.ఎస్. ఆచార్య హెచ్చరికలు – నేటి భారతదేశానికి ఒక అద్దం

“ఆచార్యగారు ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేశారు. వేల సంవత్సరాలుగా అనేక దాడులు, అంతర్గత ఘర్షణలు, విదేశీ ఆక్రమణలు ఎదురైనా భారతదేశం నిలిచింది. దానికి కారణం కేవలం రాజకీయ శక్తి కాదు. వైవిధ్యాన్ని అంగీకరించే నాగరికతా సంప్రదాయం. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన కేవలం నినాదం కాదు. అది భారతీయ సమాజం మనుగడకు మూలాధారం.రాజ్యాంగం కూడా అదే…

అయోధ్యలో మౌనం ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ అంశంపై దేశవ్యాప్తంగా “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాజకీయ నాయకులు, మత సంస్థలు, సామాజిక వేదికలు స్పందించాయి. చివరకు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని…

చార్ ధామ్ యాత్ర సాహసోపేతం

7/7/2026 తేదీన ప్రజాతంత్ర దినపత్రికలో శ్రీధర్ దేశ్ పాండే గారు రాసిన ” చార్ ధాం యాత్రికులకు ఒక అడ్వైజరీ ” అనే వ్యాసం చదివాను. ఆయన తన వ్యాసంలో..” పైడిమర్రి గిరిజగారు రాసిన గిరిగమనం పుస్తకంలో ఒక వ్యాసం తప్ప మరేమీ దొరకలేదు. అందులో కూడా పోయాము, వచ్చాము అన్న రీతిలో కొంత సమాచారాన్ని,…

వైవిధ్యంలోని సామ‌ర‌స్య‌తే మ‌న దేశ ఐక్య‌త‌కు మూలం

” భారతదేశమనే ఈ బృహత్తర, రంగుల మొజాయిక్‌ను చూసినప్పుడు, ప్రతి ఒక్కరినీ సమానంగా ఉండమని బలవంతం చేస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని వారికి అర్థమైంది. అందుకే, వారు మనకు భారత లౌకికవాదం రూపంలో ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. పాశ్చాత్య దేశాలలో, లౌకికవాదం అంటే ప్రభుత్వం మతానికి పూర్తిగా దూరంగా ఉండటం. కానీ భారతదేశంలో, లౌకికవాదం అంటే…

నేటి యువతరానికి విలువల వికాసం అత్యవసరం

“నేటి యువతలో ఎక్కువ సమయం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితమవుతోంది. సమాచార సేకరణకు ఉపయోగపడాల్సిన సాంకేతికత సమయాన్ని వృథా చేసే సాధనంగా మారుతోంది. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోవడం వల్ల సామాజిక స్పృహ, కుటుంబ అనుబంధాలు, సామాజిక బాధ్యతలు క్రమంగా తగ్గిపోతున్నాయి.” “యువతకు విలువల వికాసం – వివేకానంద స్ఫూర్తి,…