Day June 23, 2026

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు

– ఫైలింగ్ ఫీజులను 75శాతం పెంచే యోచన వాషింగ్టన్, జూన్ 23 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్‌ను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం మరింత ఖరీదుగా మారనుంది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75 శాతం మేర పెంచాలని…

హర్మూజ్‌పై పట్టు కోసం ఇరాన్ బెట్టు

– అమెరికన్లను ఎప్పుడూ నమ్మబోమన్న ఇరాన్ టెహ్రాన్, జూన్ 23: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి. హర్మూజ్ నిర్వహణను తామే చూసుకుంటామని ఇరాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి.. యుద్దానికి ముందున్న…

మాజీ మంత్రి వేముల హౌస్‌ అరెస్ట్‌

– రైతు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు – యూరియా యాప్‌ను ఎత్తేయాలి – సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డిని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌…

చెప్పేది ఇందిర‌మ్మ రాజ్యం.. చేసేది హిట్ల‌ర్ పాల‌న‌

– పేద‌ల జాగాలు లాక్కోవ‌ద్దు – ఖ‌మ్మం జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలేవీ? – ప్లాట్లు కోల్పోతున్న వారికి అండ‌గా వుంటామ‌ని హామీ – ఖ‌మ్మంలో మీడియాతో హ‌రీష్‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23: ఏ ప్రభుత్వమైనా పేదలకు భూములు ఇస్తుంది. వీళ్లు ఇందిరమ్మ రాజ్యమని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, ఇళ్ల…

హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌ఫేజ్‌-2‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌

-ఫేజ్-1 వాల్యుయేషన్. ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్‌గా ‘ఎస్‌బీఐక్యాప్స్‌’ – కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ – సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికారి, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ – ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం – కేంద్ర మంత్రులతో సిఎం రేవంత్‌ ‌చర్చలు ఫలప్రదం దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్…

ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి

– సీఎంఆర్ గడువునూ పొడిగించాలి – రైతుల పక్షాన కేంద్ర మంత్రిని కలసిన రాష్ట్ర ప్రతినిధి బృందం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

‘వై-ఫై ‘ నుంచి ‘లై-ఫై ‘ కి సాంకేతిక విప్ల‌వ ప్ర‌స్థానం!!

ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు ‘వై-ఫై ‘ బాగా తెలుసు. వై-పై రేడియో వేవ్‌ల ఆధారంగా ప‌నిచేస్తుంది. మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ‘లై-ఫై ‘ పేరుతో స‌రికొత్త టెక్నాల‌జీ అందుబాటులోకి వొస్తోంది. ఎల్ ఈడీ బ‌ల్బ్ ల‌లోని దృశ్య కాంతి ఆధారంగా ప‌నిచేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌! ప్ర‌స్తుతం దీన్ని ,మిలిట‌రీ హాస్పిట‌ల్స్, హై సెక్యూరిటీ జోన్ల‌లో వాడుతున్నారు. లై-ఫై టెక్నాలజీ…

ప్రజా సేవకు జీవిత కాలం త్యాగం.. వృద్ధాప్యంలో హక్కుల కోసం ఆర్తనాదాలు!

” ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశామని, కార్మికుల కష్టాలన్నీ పూర్తిగా తీరిపోయాయని పాలకులు వేదికలపై గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు పాలకుల మాటల్లోని నిజాయితీ లేమిని నగ్నంగా అద్దం పడుతుంది.” మన సమాజ గమనంలో ప్రజల రవాణాకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు, ఎండనక వాననక,…

విలువ కోల్పోతున్న ప్రజా తీర్పు..!

“భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న అసలు సవాలు ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడింది అనేది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు వరకు మాత్రమే పరిమితమా? లేక ఆ ఐదేళ్ల కాలమంతా గౌరవించబడుతుందా? అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ కలిసి విశ్వసనీయమైన…