Day June 23, 2026

ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు…

మయూరినగర్‌లో విషాదం

– టెర్రస్‌పై నుంచి పడి యువతి మృతి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23  :మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మయూరినగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుద్ధ శ్రీ ప్రాణమ్య మృతురాలిగా గుర్తించారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులతో…

అసమానతలను సృష్టిస్తున్న ‘నీట్’

– హిందీ మనకు అసవరం లేదు – కుటుంబ పార్టీలకు వ్యతిరేకం – ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారం చేపట్టాం – కరూర్ తొక్కిసలాట ఘటన మరచిపోలేని విషాదం – అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం చెన్నై, జూన్ 23 : తమిళనాడు విద్యార్థుల్లో ‘నీట్‌’ అసమానతల్ని సృష్టిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్…

కాంగ్రెస్‌ ‌హామీలపై హరీష్‌ ‌రావు ఫైర్‌

– ‌రైతుబంధు, రుణ మాఫీపై విమర్శలు – కేసీఆర్‌ ‌పాలనను గుర్తు చేసిన హరీష్‌ – ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ’రైతు క్షమాపణ సభ’  భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర, జూన్‌ 23 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని  బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత…

నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకే..

– విత్తన మేళాను ప్రారంభించిన మంత్రులు తుమ్మ‌ల‌, ఉత్త‌మ్‌ – ఈనెల 30వర‌కు నిర్వ‌హ‌ణ‌ – స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రైతుల‌కు మంత్రుల పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’…

స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

– అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు – గ్రామాలకు వచ్చే ప్రతీ రూపాయి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి – అలసత్వం, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోం – గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : గ్రామాల అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే…

బాసర సరస్వతీ ఆలయంలో చోరీ

– కాళీమాత ఆలయంలో వెండి కిరీటం చోరీ – సిసి కెమెరాలపై బట్టలు కప్పి చోరీకి పాల్పడ్డట్లు గుర్తింపు – పరిశీలించిన ఎస్పీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌బాసరలో కొలువుదీరిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులోని మహంకాళి అమ్మవారి ఆలయంలో తలుపు తాళాలు దొంగలు పగలకొట్టి అమ్మవారి…

కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో రాష్ట్ర మంత్రుల భేటీ

– గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణంపై తుమ్మల విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 23: ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ ‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ ‌ఫీల్డ్…

పాక్, ఖతార్‌లను నమ్మలేం

– ఉగ్రవాదానికి ఊతమిచ్చిన ఘనత వారిది – న్‌లాడెన్‌ను దాచిపెట్టిన చరిత్ర పాక్‌ది – పాక్‌పై ప్రేమను వ్యక్తం చేసిన వాన్స్‌పై సెనేటర్ల విమర్శలు వాషింగ్టన్, జూన్ 23 : పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమెరికాకు చెందిన ఇద్దరు సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ…