Day June 23, 2026

దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

– ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’లో వక్తల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన áదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’ హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం…

ప్రతీ తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగమైంది

– ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ-యుఎస్ అడుగులు – నగర వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయం – అమెరికా ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్‌మెంట్ సెంటర్ ఇస్తే.. మేము మీకు ప్రపంచాన్ని…

నిబద్ధతకు నిదర్శనం శ్యామాప్రసాద్ ముఖర్జీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగం, ధైర్యం రాజీ లేని నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా…

తనిఖీలు చేస్తున్నా కానరాని మార్పు

– రెస్టారెంట్లలో అదే అపరిశుభ్రత – ఫ్రీజర్లలో కాలం చెల్లిన పదార్థాలు – కంచి కేఫ్, ‘కోడికూర చిట్టిగారె’కు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెండు ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను, తీవ్రమైన లోపాలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో మంగళవారం…

ఎక్సైజ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు

– తెల్ల‌వారుజాము నుంచే పలుచోట్ల ఏక కాలంలో తనిఖీలు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23: ‌హైదరాబాద్‌ ‌నగరంలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ ‌సూపరింటెండెంట్‌ ‌మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో…

లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి

– రూ.లక్ష బహుమతి అందుకోండి – ఈనెల 28 వరకు సోషల్ మీడియాలో పోటీ నిర్వహణ – హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు(ఎలఐజీ) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు…

ఘనంగా పద్మపురస్కారాల ప్రదానం

– పద్మభూషణ్‌ అం‌దుకున్న నటుడు మమ్ముట్టి – పద్మశ్రీలు అందుకున్న మురళీమోహన్‌, ‌రాజేంద్రప్రసాద్‌ ‌- కార్యక్రమానికి ప్రధాని మోదీ తదితరుల హాజరు న్యూదిల్లీ, జూన్‌ 23: ‌రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల దుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మంది…

రామ‌ప్ప‌కు  సింగరేణి మైనింగ్ ముప్పు

– వేయి అడుగుల లోతులో ఓపెన్ కాస్ట్ – మూడు టీఎంసీ నిల్వ సామ‌ర్థ్యం ఉన్న చెరువు తెగితే సునామీయే – దిగువ గ్రామాల‌న్నీ కొట్టుకుపోవ‌డం ఖాయం – ప్ర‌పంచ వార‌స‌త్వ క‌ట్ట‌డం క‌నుమ‌రుగే – స్ప‌ష్టం చేస్తున్న ఎన్‌జీఆర్ ఐ నివేదిక‌లు – సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ల‌కు…

ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు…