Day June 20, 2026

బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

– ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, సామాజిక…

కాంగ్రెస్ నేతలను నిలదీయాలి

– ప్రతీ గింజను కొనేదాకా వెంటాడుతూనే ఉంటాం – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేటీఆర్ పరామర్శ – పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షల సాయం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగానికి శాపంగా మారనుందని బీఆ ర్  ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

– కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ – అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం.. నిబంధనలు సవరించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వీబీజీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎనఆరఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.…

వైభవంగా యోగా 1డే కౌంట్ డౌన్ ఈవెంట్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విశేష స్పందన – హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పŸరేడ్ గ్రౌండ్‌లో 1డే కౌంట్…

శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయం

– ఆ మ‌హోన్న‌త సాధనమే యోగా – గవర్నర్ శివప్రతాప్ శుక్లా – సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ‘1డే కౌంట్ డౌన్ యోగా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఈ రోజు మనం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదు.. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక…

దేశ ఆర్థిక సంపన్నతకు యువతే ఓ పెట్టుబడి

దశాబ్దాలుగా మనం యువ జనాభాను ఒక వరంగా భావిస్తున్నాం. కానీ వరాలు కూడా శాశ్వతం కావు. అవకాశాలకు కూడా ఒక గడువు ఉంటుంది. చైనా తన యువ జనాభాను ఉపయోగించుకుని ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఇప్పుడు అదే దేశం వృద్ధాప్య సమాజం సవాళ్లను ఎదుర్కొంటోంది. మన దేశానికి కూడా ఇప్పుడు ఒక అరుదైన అవకాశం…

శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ గండం!

Growing U.S.–Israel Rifts Are Handing Iran a Diplomatic Advantage

అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌పంచ దేశాల ఆనందం లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ దాడుల‌తో ఒక్క‌సారిగా ఆవిరైపోయింది.  ఇజ్రాయిల్ వైఖ‌రితో తానీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్న‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌టికొచ్చిన‌ట్ల‌యింది. ఇజ్రాయిల్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ యంత్రాంగం విఫ‌లం కావ‌డ‌మే తానీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మ‌ని ఇరాన్ స్ప‌ష్టం చేయ‌డంతో అమెరికా ప‌రిస్థితి…