Day June 12, 2026

‘బుర్జీల’ ప్రతినిధులను కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి

– రోడ్డు ప్రమాద బాధితులకు భారీ సహాయం – డా. షంషీర్ ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే చొప్పదండి, ప్రజాతంత్ర, జూన్ 12 : దుబాయిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురు కార్మికులు, గాయపడిన తొమ్మిదిమందికి 10 లక్షల దిర్హంలు (రూ.2.60 కోట్లు) మానవతా సహాయ ప్యాకేజీ ప్రకటించిన యూఏఈకి చెందిన బుర్జీల్…

ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకతున్నా

– ఎయిరిండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 12: ‌దేశాన్ని దిగ్బ్రాంతికి  గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది అయ్యింది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్‌ ‌కుమార్‌ ‌రమేశ్‌. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని…

ఓటర్ల హక్కులను కాపాడాలి

– ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం – ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ ‌సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 12:   ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పటికీ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్‌ ‌హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో   ఓటర్ల జాబితా…

ముడిచమురు సరఫరాలో అంతరాయం

– ఒక్కో వాహనానికి 200 లీటర్లకు మించి అమ్మరాదు – పెట్రోల్‌ ‌బంకులపై ఆంక్షలు విధించిన కేంద్రం న్యూదిల్లీ,జూన్‌ 12: ‌పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ‌బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు…

పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు

– రష్యాతో చమురు కోనుగోళ్లను సమర్థించిన జైశంకర్‌ – అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి న్యూదిల్లీ, జూన్‌ 12: ‌పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ‌తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల…

మీనాక్షికి సుప్రీంలో దక్కని ఊరట

– నామినేషన్‌ ‌తిరస్కరణపై పిటిషన్‌ ‌కొట్టివేత – ఎన్నికలయ్యాక హైకోర్టును ఆశ్రయించాలని సూచన న్యూదిల్లీ, జూన్‌ 12 :‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ ‌తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌ ‌నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ…

బోస్టన్‌ ‌కోర్టు తీర్పును సవాల్‌ ‌చేయనున్న న్యాయ శాఖ

– హెచ్‌-1‌బీ వీసా ఫీజు పెంపు వ్యవహారంలో వాషింగ్టన్‌,‌ జూన్‌ 12: ‌హెచ్‌-1‌బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అస్సలు వెనక్కి తగ్గేది లేదని తేల్చారు.  వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ ‌యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని బోస్టన్‌ ‌ఫెడరల్‌ ‌కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌…

23వేల పాఠ‌శాల మూసివేత త‌గ‌దు

– తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: పాఠ‌శాల‌ల‌ను 27వేల‌నుంచి 4వేల‌కు త‌గ్గిస్తామ‌ని ఇటీవల హిందూ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాన్ని తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ నిర‌సించింది. దీనివ‌ల్ల అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య‌నందించే 23వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌తాయి.. బ‌డిమానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని క‌మిటీ ఒక…

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు

– ఇద్దరు నిందితుల అరెస్ట్ ‌ న్యూదిల్లీ, జూన్‌ 12: ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మోహన్‌ ‌భాగవత్‌ ‌కాన్పూర్‌ ‌నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో ప్రయాణించారు.…