Day June 6, 2026

కుటుంబ బంధాల బ‌లోపేతానికి ‘మీ సుర‌క్ష‌’

– సీడీఈడ‌బ్ల్యు, ఎఫ్‌సీసీల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌ – కుటుంబ వివాదాల ప‌రిష్కారం ల‌క్ష్యం – కౌన్సెలింగ్ సెంట‌ర్ల జోక్యంతో ఒక్క‌టైన 150 జంట‌లు – ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: మహిళల భద్రత, కుటుంబ సంక్షేమం, వైవాహిక బంధాల పరిరక్షణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత విభాగం…

కాంగ్రెస్‌ ‌పాలనలో పాలమూరుకు ద్రోహం

– తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టే కుట్ర – సాగునీటి సలహాదారుగా ఆంధ్రాప్రాంత వ్యక్తి – మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌కాంగ్రెస్‌ ‌పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్‌ ‌కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆంధ్రా వ్యక్తిని సాగునీటి సలహాదారుగా…

కరీంనగర్‌లో కూలిన లిఫ్ట్

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ప్రాణాపాయం కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ ‌జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ ‌భవన్‌ ‌రెండో అంతస్తు నుంచి దిగుతుండ‌గా సాంకేతిక కారణాల వల్ల లిప్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్‌ ‌ప్లోర్‌కు…

బియ్యం ఎగుమతులకు కేంద్రంగా మారాలి

– ఎగుమతి ఆధారిత మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – రైస్ మిల్లింగ్ రంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం – ఆధునిక గోదాములు, స్టీల్ సైలోల నిర్మాణానికి పెట్టుబడులు ఆహ్వానం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణను దేశంలోనే అగ్రగామి వరి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిపిన తర్వాత, బియ్యం ఎగుమతులు, ఆధునిక…

ప్రభుత్వ భూములను పెద్దలకు దోచిపెడుతున్న రేవంత్‌

‌- భూదందాలో సీఎం కుటుంబీకులు, కాంగ్రెస్‌ ‌ప్రముఖులు – కల్వకుంట్ల కవిత ఆరోపణలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌పెద్దలకు ధారాద‌త్తం చేస్తున్న‌ద‌ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్‌…

నీట్-2026కు పకడ్బందీ ఏర్పాట్లు

– అధికార్ల‌కు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  రాష్ట్రం నీట్-2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.  సచివాలయం నుండి అదనపు డిజిపి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఇతర అధికారులతో కలిసి…

సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుకూలం

– ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించండి – మలేషియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ…

‘థ్రెడ్ పోచంపల్లి’ సందర్శించిన మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : మాదాపూర్ హైటెక్స్ హాల్ -4లో థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సందర్శించారు. హాల్‌లోని స్టాల్స్ అన్నింటినీ ఆయన కలియతిరిగి స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న…

త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ప్ర‌జ‌ల‌కు అంకితం

– ఏర్పాట్లను సమీక్షించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్‌ను త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన శనివారం సమీక్షించారు. హాస్పిటల్‌లోని ఏ,…