Day May 30, 2026

పాలమూరు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – అజిలాపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన – 4, 5లలో సీఎం రేవంత్‌తో కలిసి ప్రాజెక్టుల పరిశీలిస్తాం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల,…

పాలమూరు ప్రాజెక్టుల పూర్తికి చరిత్రాత్మక అడుగు  

– యుద్ధప్రాతిపదికన ఇరిగేషన్ పనులు – పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే క్లియర్ – ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్ వన్ – కాంగ్రెస్ హయాంలో వరి రైతులకు రూ.98,600 కోట్ల చెల్లింపులు –  మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న…

7న ‘ఫిట్ ఇండియా-సండేస్ ఆన్ సైకిల్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా-సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో…

బాల్క సుమన్ అరెస్ట్‌

– సింగరేణిపై వ్యాఖ్యల నేపథ్యంలో – ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్న బాల్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే…

ఫలితమిచ్చిన వినూత్న ఈ-వేలం

– గతం కంటే లభించనున్న రూ.202.56 కోట్ల అధిక విలువ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్ ప్రజాతంత్ర, మే 30 : వానాకాలం 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 78,916 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విక్రయంలో ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం విధానం ఫలితంగా…

జిల్లాల బాట కాదు.. రైతుల వద్దకు వెళ్లండి

– వారి సమస్యలు తెలుసుకోకుంటే ఉపయోగం లేదు – కాంగ్రెస్ నేత‌ల‌కు బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : కాంగ్రెస్ నాయకులు ముందుగా రైతుల వద్దకు వెళ్లి వారి గోస, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హితవు పలికారు. జిల్లాల బాట పడుతున్నామని చెబుతున్నారు.. అయితే…

యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

– పొగాకుతో 30-40 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధులు – ‘కేర్’ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడోవంతు పొగాకు వినియోగ సంబంధమైనవేనని కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా దేశంలో పెరుగుతున్న పొగాకు సంబంధిత వ్యాధులపై వారు ఆందోళన…

తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు

– 4న అఖిలపక్ష భేటీ జరపాలని నిర్ణయం – కేశవరావు కమిటీ తొలి భేటీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ డాక్ట ర్ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం సచివా లయంలో సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

– విద్యార్థులపై పెట్టుబడి భవిష్యత్తు తెలంగాణపై పెట్టుబడే – దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: విద్యను ఖర్చుగా కాక భవిష్యత్తు తరాలపై చేసే పెట్టుబడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ,…