Day May 26, 2026

అప్పుడు సిరులు.. ఇప్పుడు స్కాంలు

– కాంగ్రెస్ హయాంలో సింగరేణి పరిస్థితి ఆందోళనకరం – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సింగరేణిలో అందిన కాడికి కాంగ్రెస్ దోచుకుంటున్నదని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం…

చేవెళ్ల డిక్లరేషన్‌తో దగా చేసిన కాంగ్రెస్

– పోడు భూములకు పట్టాలిస్తామని ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిండు – 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న ప్రభుత్వం – తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి రేవంత్ జైళ్లకు పంపిండు – బీఆర్ఎస్ లీడర్ హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్…

2 నుండి ‘ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు

– 12 వరకు నిర్వహించాలి    – సర్వేతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – సర్వే పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు – కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం కావడంతో దాని ముగింపు వేడుకలను…

శంషాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల భూ స్కాం

– 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యిందో.. – ఆర్డీవో, తహసీల్దార్ వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం ఏమిటి? – దీని వెనుక ప్రభుత్వ పెద్దలెవ బయటకు రావాలి – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ధాన్యం కొనుగోలు చేతగాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు..కానీ…

సెప్టిక్ ట్యాంక్ కూలి ఆరుగురు కూలీల మృతి

– ఒడిశాలో విషాద ఘటన భువనేశ్వర్, మే 26 : ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తీయడానికి…

డేరాబాబాకు మరోమారు పెరోల్‌ 

– తొమ్మిదేళ్లలో 16సార్లు పెరోల్ పై విడుదల న్యూఢిల్లీ, మే 26 : తన శిష్యురాళ్లు ఇద్దరిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా మరోసారి 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి…

సెయిలర్ భానుకు మంత్రి సీతక్క అభినందన

హైదరాబాద్, మే 26: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న రెయిన్‌బో హెమ్స్‌లో విధ్యనభ్యసిస్తున్న యువ సైలర్ రమేజా భానును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో అభినందించారు. ఒమన్, సింగపూర్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రమేజా భాను పలు జాతీయ,…

ఎంఐఎం కనుసన్నల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్

– ఆ రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయ్  – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ ఎంఐఎం (మజ్లిస్) కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

హైదరాబాద్‌కు మరో కొత్త జీసీసీ

– ప్రభుత్వంతో ఎంవోయు చేసుకున్న రీజెనరాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో…